Total Pageviews
Friday, October 15, 2010
యుగాన్ని బట్టి ధర్మం -కాలాన్ని బట్టి ఉద్యోగం
కాలం బట్టి యువత ఎక్కువగా కోరుకొనే ఉద్యోగాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
1900 సంవత్సర సమయాలలో : లాయరు(న్యాయవాది)
1920 నుండి 1947 వరకు : స్వతంత్రయోధులు
1947 నుండి 1990 ల వరకు : ప్రభుత్వ ఉద్యోగాలు
1990 నుండి 2000 ల వరకు : ఉపాధ్యాయ ఉద్యోగాలు
2000 నుండి ఇప్పడు కూడా : సాప్ట్వేర్ ఉద్యోగాలు
తర్వాతో………….
1920 నుండి 1947 వరకు : స్వతంత్రయోధులు
1947 నుండి 1990 ల వరకు : ప్రభుత్వ ఉద్యోగాలు
1990 నుండి 2000 ల వరకు : ఉపాధ్యాయ ఉద్యోగాలు
2000 నుండి ఇప్పడు కూడా : సాప్ట్వేర్ ఉద్యోగాలు
తర్వాతో………….
హిందూ సంప్రదాయములోను, పురాణ గ్రంధాలలోను ఏడుగురు దివ్యశక్తి గల తపస్సంపన్నులను సప్తర్షులు అని ప్రస్తావించారు. భారత సాంప్రదాయిక ఖగోళ విజ్ఞానంలో ఏడు నక్షత్రాలను కూడా సప్తర్షులు అంటారు.
సప్తర్షుల లక్షణాలు వాయు పురాణము (16-13,14)లో ఇలా చెప్పబడినవి – దీర్ఘాయువులు, వేద మంత్రకర్తలు, దివ్యశక్తి సంపన్నులు, దివ్యదృష్టి గలవారు, సద్గుణ సముపేతులు, వేదశాస్త్రాది వివిధ విద్యా సమంచితులు, వయోవృద్ధులు, సర్వ ధర్మ మర్మజ్ఞులు, ధర్మ స్వరూపులు, గోత్ర ప్రవర్తకులు ఈ గుణములు గల మహర్షులు “సప్తర్షులు”గా ప్రసిద్ధి వహించిరి. వీరినుండియే వంశములు వృద్ధి చెందినవి, ధర్మ వ్యవస్థ సుప్రతిష్ఠమై సాగుచున్నది.
వీరి జీవన విధానము, భావములను వాయుపురాణంలో (61/95-97) ఇలా చెప్పారు.- అధ్యయనము, అధ్యాపనము, యజ్ఞములు చేయుట, యజ్ఞములు చేయించుట, దానములను ఇచ్చుట, దానములు తీసికొనుట అనే ఈ ఆరు కర్మలను నిత్యము ఆచరించేవారు, విద్యాబోధనకు గురుకులములు నడిపేవారు, సంతాన ప్రాప్తికే గృహస్థాశ్రమమును స్వీకరించిన వారు, అగ్నికార్యములు నిర్వహించేవారు, వర్ణాశ్రమ ధర్మాలననుసరించి వ్యవహారములను నడిపేవారు, స్వయముగా సంపాదించుకొనిన అనింద్య భోగ్య వస్తువులనే అనుభవించేవారు, సంతానము గలిగి గోధనాది సంపదలచే ఒప్పువారు, ప్రాపంచిక విషయాలపట్ల నిరాసక్తులు.
వీరు మన్వంతరానికి ఒకసారి మారుతుంటారు.
1.మొదటి మన్వంతరము,అధిపతి స్వాయంభువు,సప్తర్షులు
మరీచి,అత్రి,అంగీరస,పులహ,క్రతు,పులస్త్య మరియు వశిష్ఠ
2.రెండవ మన్వంతరము,అధిపతి స్వారోచిషుడు,సప్తర్షులు
ఊర్జ,స్థంభ,ప్రాణ,దత్తోలి,నిస్చర,ఋషభ మరియు అర్వరివత్తు
3.మూడవ నన్వంతరము,అధిపతి ఔతమి
సప్తర్షులు కౌకునిది,కరుంది,దలయ,సాంఖ,ప్రవహిత,మిత మరియు సమ్మిత
4.నాల్గవ మన్వంతరము,అధిపతి తామస మను
సప్తర్షులు జ్యోతిర్ధామ,పృధు,కవ్య,చైత్ర,అగ్ని,వనక మరియు పివర
5.ఐదవ మన్వంతరము,అధిపతి రైవతమనువు
సప్తర్షులు హిరణ్యరోమ,వేదశ్రీ, ఊర్ధబాహు, వేదబాహు, సుధామ, ఫర్జన్య మరియు మహాముని.
6.ఆరవ మన్వంతరము,అధిపతి చక్షూసమనువు
సప్తర్షులు శుమేధస్సు, విరాజస్సు, హవిష్మత్, ఉత్తమ, మధు, అభినామన్ మరియు సహిష్ణు.
7.ఏడవ మన్వంతరము,అధిపతి వైవస్వతమనువు (ఇది ప్రస్తుతకాలం)
సప్తర్షులు కష్యప, అత్రి, వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, భరద్వాజ.
1.మొదటి మన్వంతరము,అధిపతి స్వాయంభువు,సప్తర్షులు
మరీచి,అత్రి,అంగీరస,పులహ,క్రతు,పులస్త్య మరియు వశిష్ఠ
2.రెండవ మన్వంతరము,అధిపతి స్వారోచిషుడు,సప్తర్షులు
ఊర్జ,స్థంభ,ప్రాణ,దత్తోలి,నిస్చర,ఋషభ మరియు అర్వరివత్తు
3.మూడవ నన్వంతరము,అధిపతి ఔతమి
సప్తర్షులు కౌకునిది,కరుంది,దలయ,సాంఖ,ప్రవహిత,మిత మరియు సమ్మిత
4.నాల్గవ మన్వంతరము,అధిపతి తామస మను
సప్తర్షులు జ్యోతిర్ధామ,పృధు,కవ్య,చైత్ర,అగ్ని,వనక మరియు పివర
5.ఐదవ మన్వంతరము,అధిపతి రైవతమనువు
సప్తర్షులు హిరణ్యరోమ,వేదశ్రీ, ఊర్ధబాహు, వేదబాహు, సుధామ, ఫర్జన్య మరియు మహాముని.
6.ఆరవ మన్వంతరము,అధిపతి చక్షూసమనువు
సప్తర్షులు శుమేధస్సు, విరాజస్సు, హవిష్మత్, ఉత్తమ, మధు, అభినామన్ మరియు సహిష్ణు.
7.ఏడవ మన్వంతరము,అధిపతి వైవస్వతమనువు (ఇది ప్రస్తుతకాలం)
సప్తర్షులు కష్యప, అత్రి, వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, భరద్వాజ.
Thursday, October 7, 2010
picfreaks: Daily Game Oct 03 - Freeway Fury
picfreaks: Daily Game Oct 03 - Freeway Fury: "Shadowbox.init({modal:true}); ..."
Tuesday, October 5, 2010
Ayyavadi Sri Maha Prathyangira Devi

This temple for Sri Maha Prathyangira Devi is situated in a small village called Ayyavadi around 6 kms from Kumbakonam.
Located just 500 mts from Uppiliappan temple, this village was once called as Aivar Padi.According to legends, the 5 Pandavas visited this place, kept their weapons under a tree, worshipped Sri Maha Prathyangira Devi and went around in the forests. As the five Pandavas worshipped here, it is beleived that the place was called as Aivar Padi which later changed as Ayyavadi.
Lord Vishnu took the Narasimha Avatar to kill the demon king Hiranyakasipu who is the father of Prahalada. After being so furiously fought with so much of power to kill the king, the anger and the fierce of Narasimha didnt come down. With so much of hyper Narasimha couldn't make out between good and bad people and started disturbing everyone and no one could control him. People prayed Lord Shiva to save them.
Lord Shiva took a new and more powerful form or Avatar as Sarabeswara, with lion's face and eagle's wings. Shakthi accompanied Lord Shiva in the form of Sri Mahaprathyangira Devi seated on one of the wings of Sri Sarabeswara. Sarabeswarar went and subsided Narasimha's anger to bring back peace. Hence both Sri Mahaprathyangira Devi and Sri Sarabeswara are beleived to be more powerful than any other powers.
In Ramayana, Indrajit, son of Ravana performed a Yaga called "Nigumbalai Yagam", worshipping Sri Maha Prathyangira Devi. It is beleived that from this Ayyavadi he performed the Yaga. If he had completed the Yaga successfully, he would have got the powers to kill Rama.
But somehow it was spoiled by Lakshmana and Anjaneya before completion. Here the Devi is seated on the chariot with 4 lions, 8 arms with weapons possessing Lion's face.
Sri Maha Prathyangira Devi's worship will take away all evil forces and unsolvable problems from one's life. In this temple Homams are conducted every Full moon day and No moon day, after which huge volumes of Red Chillies are offered to the Goddess.
Sri Maha Prathyangira Devi is an important Goddess in Shakthi worship. There is a Gayatri Mantra too for worshipping Sri Maha Prathyangira Devi.
Sunday, September 26, 2010
k y v: streelu enduku vedam chedavakuudadu ?
k y v: streelu enduku vedam chedavakuudadu ?: "పూర్వం త్వస్ట్రా అను ఒక పురోహితుడు ఉండేవాడు. పురూహితుదంటే యగ్నాలు,యాగాలు మామూలే ఒకసారి ఇంద్రాలోకంలో సభ జెరుగుతూ ఉన్న్డగా అగ్గ..."
streelu enduku vedam chedavakuudadu ?
పూర్వం త్వస్ట్రా అను ఒక పురోహితుడు ఉండేవాడు. పురూహితుదంటే యగ్నాలు,యాగాలు
మామూలే ఒకసారి ఇంద్రాలోకంలో సభ జెరుగుతూ ఉన్న్డగా
అగ్గ్ని దేవుడు రాలేదు ఏమిటా అని ఆరా తీస్తే భులూకంలో త్వస్ట్రా చేసే యాగంలో
హోతగా ఉండడం చూసి దేవతలు ఎవరా మానవుడు.......
తన శేక్తితో దేవతలనే తన పరిచారకులగా ఉంచుకునాదంటే చాలా శేక్తిమంతుడై
ఉండాలి ఆనుకుంటున్న సమయంలో రాక్షసుల గురువు ఇన శుక్రాచార్యులవారు
దేవతలా ఊహను గ్రహించి ఒక పదకాన్ని రచించారు. ఆది తెలియని దేవతలు
ఈ త్వస్ట్రా మాయలో పది ఆటను నిత్యం ఇచ్చే సోమం పుచుకుని మత్తులో
ఉన్న్డేవారు ...... ఈ సమయంలో భూలోకంలో ఆత్యంత అందమైనా
బ్రాహ్మణ కుటుమ్బంమ్లో గల ఒక స్త్రీ ;త్వస్ట్రా కు ఎదురు పడింది తనను పెళ్లి
చేసుకోమ్మనగా తను కొన్ని షరతులతో పెళ్ళిచేసుకుంది .
సరే పెళ్లి ఇయాక కొంతకాలానికి కొడుకు పుట్టాడు ఆ అబ్బాయికి
త్వాస్ట్రా అని నామకరణం చేశారు.పిల్లవాడిని చూడటానికి మేన మామలు
రానే వచారు ఆయనతో ఇలా అన్నారు. బావగారు మీరు నిత్య ఆగ్గ్ని హూత్రులు
.మీరు ఏమి అనుఖోనన్న్టే. మీ అబ్బాయిని మేము చేదివించతళిచము అన్నారు
.వారి కోరిక ప్రకారం పిల్లవాడు వాళ్ళ మేన మామ దేగ్గరా భాగావేద
విద్యనూ అబ్భ్యసించాడు ఆతనికి ముఉడు తలలు ఉండేవి వాటికి కుడా
పేర్లు ఉన్నాయ్ అవి సోమపానం,సురాపానం,అన్నాదనం.తను బాగా చెదివి
తండ్రిని మించిన తనయుడిగా పెరుతెచుకున్నాడు.కాని ఆటను నేర్చుకున్నది
దేవతలకు ఉపయోగాపడక అసురులకు ఈ హవిర్భాగం వెళ్లి పోతున్నడని
తెలుసుకున్నఇంద్రుడు తన వజ్రాయుధంతో త్వాస్ట్రా యొక్క మూడు తలలు నరికేశాడు
.నరికిన వెంటనే నారదులవారు వచ్చి ఇంద్ర ఆటనితిట్టురులు[మెదడు]
కింద పదనియకు ఆది కింద పడితే బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుంది
అని వారు చెప్పగా ఆ ముఉడు తిట్టరులను తన చేతులతో పట్టుకుని అలాగే ఎన్నోసంవత్సరాలు
గడిపాడు ఇంద్రుడు.మేగితా దిక్పాలకులు ఇంద్రుడి దెగ్గరకు వచ్చి
ఆర్య మీరు ఇలానే పట్టుకుని ఉంటె లోకాలను పాలించేది ఎవరు స్వామి.
ఎంత కాలం మీరు ఇలా ఉన్న్టారు. ఎవరోక్కరికి ఈ పాపాన్ని ఏవరికైనా
ఇచేయండి అన్నారు మీగిలిన దేవతలు అప్పుడు ఇంద్రుడు అన్న్దరిని
ప్రార్దించాడు ప్రేటి ఒక్కరు మేము తిసుకోమంటే మేము తీసికోమని
ఖరాఖడిగా చెప్పేశారు. చివరకు భూదేవిని అడిగారు . ఆవిడ మూడు
కాదు నేను ఒకటి తీసుకుంటా .దానికి ప్రతిఫలంగా నాకు ఒక వరమివాలి అని కోరింది
.ఏమిటా కోరికా ?అని ఇంద్రుడు ఆడిగాడు స్వామి నామీద భూలోక వాసులు గుంటలు
తవ్వి నన్ను బదిస్తున్నారు .ఈకడ ఐతే గుంటలు తవ్వర్హో అక్కడ వత్సరం
తిరగక ముందే అది పుడుకుఫోవాలి .అని ఆడిగింది తథాస్తు అన్నాడు ఇంద్రుడు
వెంటనే ఆ పాపం భూమిమీద ప్రభావం చూపింది బీడు భుమిలగా ...
.రెండవ పాపం వృక్షాలు తీసుకున్నవి వాటికీ ఒక వరమిచాడు ఇంద్రుడు
. ఎక్కడైతే చెట్టు కొమ్మనరుకుతార్హో అక్కడ చిగుర్హోచి కొమ్మవచేటట్టు
వరమిచాడు. ఆపాపం చెట్టు నుంచి వచ్చే జిగురు [గం] ఇకచివారి పాపం ఏవరు
తీసుకుంటారని అందరిని ఇంద్రుడు ఆడుగుతున్నాడు .చివరకు ఆడవారు వచ్చారు
మేము ఆ పాపం తీసుకుంటాం .మాకొక కోరికుంది అది తిరుస్తే మేము సిధం
. అన్నారు ఏమిటి మీ ఖోరిక అని ఆడిగారు.స్వామి మాకు మా పతుల యొక్క
ద్రుష్టి చేతనే మేము తల్లులం అవుతున్నాం.[కుంతీ దేవి తనకు పెళ్లి కాకుండా
మన్ర శేక్తితో బిడ్డలను కానీ పుత్రా శోకంతో ఎలాభాదపదిందో మనల్హో చాలామందికి తెలుసు ]
దాని నుంచి మమ్మలను రక్షిస్తానంటే మేము ఈ పాపం తీసుకుంటాం
.అన్నారు స్త్రీలు దానికి ఇంద్రుడు తథాస్తు ఆనకతప్పలేదు
.ఇంద్రుడు స్స్త్రీలకు ఆ పాపం [బయట చేరటమనే] ప్రక్రియ మన ఇల్లాల్హో
చాలా వరకు కనిపిస్తుంది.ఆ బ్రమ్హహత్యపాటకం చుట్టుకున్నందుకు
వీరు మువ్వురికి వేద అర్హత కొల్ఫోవలసి వచ్చింది .మనం వేద పారాయణం
చేస్తున్నప్పుడు నేలమీద కూర్చోకూడదు .మనం తినేతిన్డిలో ఇంగున
వేసుకోకూడదు [ఇంగువ... చెట్టు గం నుంచే వస్తుంది ] స్త్రీలు బయట
చేరినప్పుడు వారిని తాకకుడదని మనకు తెలిసిందే.స్త్రీలు వేదం చెదవకుదధనీ
అప్పటినుంచి .తీర్మానించబడింది .ఇక ఇంద్ర ల్హోకంల్హో త్వాస్త్ర తండ్రి ఐన
త్వస్త్ర ఇంద్రుడి మీద కోపంతో ఒక యాగం ప్రారంభించాడు ఇంద్రుని జయించటానికి సరే
నన్నది మరి అది వేరే కథలోకి పోతున్నది మీకు ఈ విషయం దేనిల్హో ఉన్నది
అంటే క్రిష్ణఎజుర్వేద తైత్తిరీయ సంహిత ల్హో రెండవ కాండ ఐదవ ప్రేశ్నలో
ఈ విషయం చెప్పి ఉన్న్టున్న్ది............ మరి మీకు ఏదినా ఆడగాలని ఆనిపిస్తీ వెంటనే కామెంట్లో పెట్టండి
|
మీ 
రాళ్ళపల్లి పవన్
Friday, September 24, 2010
Tuesday, September 14, 2010
1.మొదట మన వేదాలను గమనిద్దాము.వేదాలను అనుసరించే ఈ సిద్దాంతాన్ని ఆంగ్లేయులు ప్రతిపాదించారు.కాని వేద పరిబాషలో ఆర్యుడు అనగా గౌరవ వాచకం.ఉత్తమ నడవడిక,మంచి వ్యక్తిత్వానికి ఇచ్చే గుర్తింపు.అంతే కాని ఈ పదాన్ని జాతిని సూచించేదిగా ఎక్కడా వేదాలలో ఉపయోగించలేదు.
అన్నిటికన్నా ముఖ్యంగా వేదాలలో వలస విషయం కాని,దండయాత్ర విషయం కాని ఎక్కడా చెప్పబడలేదు.
దస్యుడు అనగా మంచి నడవడికలేని వాడని అర్థము.
వేదాలలో కాని,పురాణేతిహాసాలలో కాని ఆర్యావర్తము లేక ద్రవిడ ప్రదేశం అని ప్రాంతాలను బట్టి మాత్రమే పేర్లు పెట్టడం జరిగింది.
ఇక రావణుడు ద్రావిడుడని,రాముడు ఆర్యుడని అపార్థం చేసుకొన్నారు.అపార్థం అని ఎందుకు అన్నానంటే దీనికి ఋజువుగా వాల్మీకి రామాయణంలో మండోదరి రావణుడిని “ఆర్యపుత్రా” అనే సంబోధిస్తుంది.రామాయణమును పూర్తిగా చదివిన వారెవరైనా ఈ విషయాన్ని చూడవచ్చు.
2.ఆంగ్లేయులు ఎలా ఈ సిద్దాంతానికి పథకం రచించారో కొన్ని ఋజువులు.
అ)1866,ఏప్రిల్ 10 వ తేదీ లండన్ లోని “రాయల్ ఏషియాటిక్ సొసైటీ” రహస్య సమావేశ తీర్మానం
“ఆర్య దండయాత్ర సిద్దాంతం భారతీయుల మనసులలోనికి ఎక్కించాలి.అలగైతేనే వారు బ్రిటిష్వారిని పరాయి పాలకులుగా భావించరు.ఎందుకంటే అనాదిగా వారిపై ఇతర దేశస్థులు దండయాత్రలు జరిపారు.అందువలన మనపాలనలో భారతీయులు ఎల్లకాలం బానిసలుగా కొనసాగుతారు.”
(వనరు:Proof of Vedic Culture’s global Existence – by Stephen Knapp.page-39)
ఆ)మ్యాక్స్ముల్లర్ 1886లో తన భార్యకు వ్రాసిన ఉత్తరం
“నేను ఈ వేదం అనువదించటంలో భారతదేశపు తలరాత “గొప్పగా” మారబోతూ ఉంది.అది ఆ దేశంలోని అనేక కోట్ల మంది ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది.ఈ వేదం(ఋగ్వేదం) వారి మతానికి తల్లివేరు.3000 ఏళ్ళ నాటి వారి నమ్మకాలను పెకలించి వేస్తుంది.”
(వనరు:The Life and Letters of the Rt.Hon.Fredrich Max Muller,edited by his wife,1902,Volume I.page 328)
విశేషం ఏమంటే 1746-1794 మధ్య కలకత్తా లో భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన “విలియం జోన్స్”,మ్యాక్స్ ముల్లర్ గార్లే ఈ “ఆర్య” శబ్దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.
3.ఇక భారతీయుల పరిశోధనలు చూద్దాం.
1946లో అంబేద్కర్ రచించిన “Who were the sudras?” అనే పుస్తకంలో శూద్రులు-ఆర్యులు అని ఒక అద్యాయం రచించాడు.అందులో ” పాశ్చాత్యులు సృష్టించిన “ఆర్యజాతి” సిద్దాంతం ఏ రూపంలోనూ నిలబడలేదు.ఈ సిద్దాంతాన్ని పరిశీలిస్తే లోటుపాట్లు రెండు విధాలు గా కనిపిస్తాయి.అవి ఒకటి ఈ సిద్దాంతకర్తలు తమ ఇష్టానుసారంగా ఊహించుకొన్న ఊహల నుండి గ్రహించుకొన్న భావనలు గానూ,రెండు.ఇది మతి భ్రమించిన శాస్త్రీయ శోధనగానూ,నిజాలను గుర్తించకుండా మొదటే ఒక సిద్దాంతం అనుకొని దానికి అనుగుణమైన ఋజువులు చూపిస్తున్నట్లు ఉంది”
Secrets of vedas అనే గ్రంథమును అరవిందులు రచించారు.ఇందులో “ఆర్యుల సిద్దాంతం గురించిన హేతువులు,ఋజువులు వేదాలలో అసలు కనిపించవు.అసలు వేదాలలో ఆర్యుల దండయాత్ర గురించి అసలు ఎక్కడా లేదు”.
4.సైంటిఫిక్ ఋజువులు:
1920లో బయటపడిన “సింధు నాగరికత”తవ్వకాలతో ఆర్యుల దండయాత్ర సిద్దాంతం తప్పని ఋజువైంది.హరప్పా,మొహంజదారో
మొదలైన స్థలాలు,లోతల్ రేవు,వీటి నగర నిర్మాణ రీతులు మరెన్నో ఆనవాళ్ళు భారతదేశంలో 10వేల సంవత్సరాలుగా ఉన్నతస్థాయిలో వర్ధిల్లుతున్నది అని ఋజువులు చూపిస్తున్నాయి.బ్రిటిష్వారి ప్రకారమే మహాభారతం ఇప్పటికి 5000 సంవత్సరాల క్రిందటిది.మన అందరికి తెలుసు రామాయణం అంతకంటే ముందరిది.ఒక వేళ రామాయణ ప్రామాణికతను ఎవరైనా ప్రశ్నించినా వేదాల ప్రామాణికతను ఎవరూ ప్రశ్నించలేదు.వేదాలు మహాభారత కాలం కన్నా ఎంతో ముందని తెలుసు.మరి ఆ వేదాలలోనే “ఆర్య” శబ్దం ఉన్నదనీ తెలుసు.అటువంటిది ‘గుర్రాలపై దండెత్తి” ఆర్యులు ద్రావిడులను 3500(క్రీ.పూ 1500 నుండి క్రీ.పూ 100 మధ్య) సంవత్సరాల క్రిందట తరిమికొట్టారన్నది ఏ మాత్రం అర్థం లేనిది.
1980లో ఉపగ్రహాల ద్వారా ‘సరస్వతీ’ నది ప్రవహించిన ప్రాంతాన్ని చిత్రాల ద్వారా గుర్తించారు. ఋగ్వేదంలో చెప్పినట్లు ఈ ప్రవాహ మార్గం ఖచ్చితంగా సరిపోతోంది. వేద నాగరికత సరస్వతీ నదీ తీరంలో వెలసినది అని వేదాలు మనకు చెబుతున్నాయి.కాని బ్రిటిష్వారు ఈ నదిని ఒక ఊహగా,వేదాల సృష్టిగా చిత్రీకరించారు.
ముఖ్య విషయం ఏమిటంటే సైంటిఫిక్ గా కానీ,చారిత్రికంగా కానీ ఆర్యుల దాడి కి సంబంధించిన ఆధారాలు ఇంతవరకూ లేవు.
ఇక ఉత్తర భారత,దక్షిణ భారత ప్రజల శరీర నిర్మాణం,రంగుల విషయానికి వస్తే ఉత్తర భారతదేశం హిమాలయాలు ఉండడం వలన అధిక చల్లదనాన్ని కలిగిఉంది.దక్షిణ భారతదేశం భూమధ్యరేఖకు దగ్గరగా ఉండడం వలన వాతావరణం వేడి గా ఉంటుంది.అందువలనే ప్రజల భౌతిక రూపాలలో తేడాలు ఉన్నాయి.ఒకే రాష్ట్రం లో ని ప్రజల ఒకే బాషలో తేడాలు(యాస),ఆచారాలలో తేడాలు ఉన్నప్పుడు విశాల భారతదేశంలో ఆచారవ్యవహారాలలో తేడాలు ఉండడం విషయం కాదు.ఉదాహరణకు తమిళనాడులోనూ,ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలోనూ పెళ్ళికూతురుని ఒక గంపలో కూర్చుండబెట్టి పిలుచుకురావడమనే ఆచారం ఉంది.కాని ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలలోనే ఈ ఆచారం లేదు..ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు.
ఈ చర్చ నిజానిజాల పరిశీలన కొరకు ఉద్దేశించినది కాబట్టి వారి వారి అభిప్రాయాలు ప్రకటించండి.
అన్నిటికన్నా ముఖ్యంగా వేదాలలో వలస విషయం కాని,దండయాత్ర విషయం కాని ఎక్కడా చెప్పబడలేదు.
దస్యుడు అనగా మంచి నడవడికలేని వాడని అర్థము.
వేదాలలో కాని,పురాణేతిహాసాలలో కాని ఆర్యావర్తము లేక ద్రవిడ ప్రదేశం అని ప్రాంతాలను బట్టి మాత్రమే పేర్లు పెట్టడం జరిగింది.
ఇక రావణుడు ద్రావిడుడని,రాముడు ఆర్యుడని అపార్థం చేసుకొన్నారు.అపార్థం అని ఎందుకు అన్నానంటే దీనికి ఋజువుగా వాల్మీకి రామాయణంలో మండోదరి రావణుడిని “ఆర్యపుత్రా” అనే సంబోధిస్తుంది.రామాయణమును పూర్తిగా చదివిన వారెవరైనా ఈ విషయాన్ని చూడవచ్చు.
2.ఆంగ్లేయులు ఎలా ఈ సిద్దాంతానికి పథకం రచించారో కొన్ని ఋజువులు.
అ)1866,ఏప్రిల్ 10 వ తేదీ లండన్ లోని “రాయల్ ఏషియాటిక్ సొసైటీ” రహస్య సమావేశ తీర్మానం
“ఆర్య దండయాత్ర సిద్దాంతం భారతీయుల మనసులలోనికి ఎక్కించాలి.అలగైతేనే వారు బ్రిటిష్వారిని పరాయి పాలకులుగా భావించరు.ఎందుకంటే అనాదిగా వారిపై ఇతర దేశస్థులు దండయాత్రలు జరిపారు.అందువలన మనపాలనలో భారతీయులు ఎల్లకాలం బానిసలుగా కొనసాగుతారు.”
(వనరు:Proof of Vedic Culture’s global Existence – by Stephen Knapp.page-39)
ఆ)మ్యాక్స్ముల్లర్ 1886లో తన భార్యకు వ్రాసిన ఉత్తరం
“నేను ఈ వేదం అనువదించటంలో భారతదేశపు తలరాత “గొప్పగా” మారబోతూ ఉంది.అది ఆ దేశంలోని అనేక కోట్ల మంది ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది.ఈ వేదం(ఋగ్వేదం) వారి మతానికి తల్లివేరు.3000 ఏళ్ళ నాటి వారి నమ్మకాలను పెకలించి వేస్తుంది.”
(వనరు:The Life and Letters of the Rt.Hon.Fredrich Max Muller,edited by his wife,1902,Volume I.page 328)
విశేషం ఏమంటే 1746-1794 మధ్య కలకత్తా లో భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన “విలియం జోన్స్”,మ్యాక్స్ ముల్లర్ గార్లే ఈ “ఆర్య” శబ్దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.
3.ఇక భారతీయుల పరిశోధనలు చూద్దాం.
1946లో అంబేద్కర్ రచించిన “Who were the sudras?” అనే పుస్తకంలో శూద్రులు-ఆర్యులు అని ఒక అద్యాయం రచించాడు.అందులో ” పాశ్చాత్యులు సృష్టించిన “ఆర్యజాతి” సిద్దాంతం ఏ రూపంలోనూ నిలబడలేదు.ఈ సిద్దాంతాన్ని పరిశీలిస్తే లోటుపాట్లు రెండు విధాలు గా కనిపిస్తాయి.అవి ఒకటి ఈ సిద్దాంతకర్తలు తమ ఇష్టానుసారంగా ఊహించుకొన్న ఊహల నుండి గ్రహించుకొన్న భావనలు గానూ,రెండు.ఇది మతి భ్రమించిన శాస్త్రీయ శోధనగానూ,నిజాలను గుర్తించకుండా మొదటే ఒక సిద్దాంతం అనుకొని దానికి అనుగుణమైన ఋజువులు చూపిస్తున్నట్లు ఉంది”
Secrets of vedas అనే గ్రంథమును అరవిందులు రచించారు.ఇందులో “ఆర్యుల సిద్దాంతం గురించిన హేతువులు,ఋజువులు వేదాలలో అసలు కనిపించవు.అసలు వేదాలలో ఆర్యుల దండయాత్ర గురించి అసలు ఎక్కడా లేదు”.
4.సైంటిఫిక్ ఋజువులు:
1920లో బయటపడిన “సింధు నాగరికత”తవ్వకాలతో ఆర్యుల దండయాత్ర సిద్దాంతం తప్పని ఋజువైంది.హరప్పా,మొహంజదారో
మొదలైన స్థలాలు,లోతల్ రేవు,వీటి నగర నిర్మాణ రీతులు మరెన్నో ఆనవాళ్ళు భారతదేశంలో 10వేల సంవత్సరాలుగా ఉన్నతస్థాయిలో వర్ధిల్లుతున్నది అని ఋజువులు చూపిస్తున్నాయి.బ్రిటిష్వారి ప్రకారమే మహాభారతం ఇప్పటికి 5000 సంవత్సరాల క్రిందటిది.మన అందరికి తెలుసు రామాయణం అంతకంటే ముందరిది.ఒక వేళ రామాయణ ప్రామాణికతను ఎవరైనా ప్రశ్నించినా వేదాల ప్రామాణికతను ఎవరూ ప్రశ్నించలేదు.వేదాలు మహాభారత కాలం కన్నా ఎంతో ముందని తెలుసు.మరి ఆ వేదాలలోనే “ఆర్య” శబ్దం ఉన్నదనీ తెలుసు.అటువంటిది ‘గుర్రాలపై దండెత్తి” ఆర్యులు ద్రావిడులను 3500(క్రీ.పూ 1500 నుండి క్రీ.పూ 100 మధ్య) సంవత్సరాల క్రిందట తరిమికొట్టారన్నది ఏ మాత్రం అర్థం లేనిది.
1980లో ఉపగ్రహాల ద్వారా ‘సరస్వతీ’ నది ప్రవహించిన ప్రాంతాన్ని చిత్రాల ద్వారా గుర్తించారు. ఋగ్వేదంలో చెప్పినట్లు ఈ ప్రవాహ మార్గం ఖచ్చితంగా సరిపోతోంది. వేద నాగరికత సరస్వతీ నదీ తీరంలో వెలసినది అని వేదాలు మనకు చెబుతున్నాయి.కాని బ్రిటిష్వారు ఈ నదిని ఒక ఊహగా,వేదాల సృష్టిగా చిత్రీకరించారు.
ముఖ్య విషయం ఏమిటంటే సైంటిఫిక్ గా కానీ,చారిత్రికంగా కానీ ఆర్యుల దాడి కి సంబంధించిన ఆధారాలు ఇంతవరకూ లేవు.
ఇక ఉత్తర భారత,దక్షిణ భారత ప్రజల శరీర నిర్మాణం,రంగుల విషయానికి వస్తే ఉత్తర భారతదేశం హిమాలయాలు ఉండడం వలన అధిక చల్లదనాన్ని కలిగిఉంది.దక్షిణ భారతదేశం భూమధ్యరేఖకు దగ్గరగా ఉండడం వలన వాతావరణం వేడి గా ఉంటుంది.అందువలనే ప్రజల భౌతిక రూపాలలో తేడాలు ఉన్నాయి.ఒకే రాష్ట్రం లో ని ప్రజల ఒకే బాషలో తేడాలు(యాస),ఆచారాలలో తేడాలు ఉన్నప్పుడు విశాల భారతదేశంలో ఆచారవ్యవహారాలలో తేడాలు ఉండడం విషయం కాదు.ఉదాహరణకు తమిళనాడులోనూ,ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలోనూ పెళ్ళికూతురుని ఒక గంపలో కూర్చుండబెట్టి పిలుచుకురావడమనే ఆచారం ఉంది.కాని ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలలోనే ఈ ఆచారం లేదు..ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు.
ఈ చర్చ నిజానిజాల పరిశీలన కొరకు ఉద్దేశించినది కాబట్టి వారి వారి అభిప్రాయాలు ప్రకటించండి.
Friday, September 10, 2010

వేదములే మన మనుగడకు ఆధారము. ఇది అందరకు తెలిసిన విషయము. కొద్ది మందికి మాత్రమే తెలిసిన లోతైన విషయమును, నలుగురికి తెలియచేసే అవకాశము కల్పించిన వారికి ధన్యవాదములు.
నాల్గు వేదములలో, ప్రతి వేదమును రెండు భాగములుగా విభజించ వచ్చు. మొదటి భాగము కర్మ ఖాండ కాగా, రెండవది లేక చివరి భాగము అయినవి వేదాంతములు అని చెప్తారు. వీటినే పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అని కూడా తెలుసుకొన వచ్చు.
ప్రతి వేదములోని ప్రధమ భాగములో,కర్మ ఖాండ విషయములు అనగా ధర్మ భద్ధంగా మనిషి యొక్క జీవన విధానాన్ని నిర్ధేశించబడి వున్నాయి. దీని ఆధారముతోనే మనుస్మ్రుతి (మనువుచే వ్రాయబడినది),ధర్మ సూత్రములు( జైమిని కారులచే వ్రాయబడినవి)వచ్చాయి. యోగాదులు,ధ్యానం, ఆయుర్వేదం, ఇది అది అని చెప్పనవుసరము లేదు. హైందవ సాంప్రదాయంలో మానవునికి కావలసిన అన్ని ధర్మ సూక్ష్మములు ఇక్కడే లభ్యం.దీనినే అపర విద్య అని చెప్పారు. ఇది క్లుప్తంగ ఇంత వరకు తెలుసుకుందాము.
ఇక రెండవది ఉత్తర భాగం. దీనినే ఉపనిషత్తులు అని చెప్పారు. ఈవిద్య పర విద్య. వేయికి పైగా ఉపనిషత్తులు ఉండగా, 108 మాత్రము బాగా లభ్యము కాగా, అందులో 10 ఉపనిషత్తులు, అంటే దశోపనిషత్తులు మాత్రము ముఖ్యముగా ప్రాచుర్యము పొంది వున్నాయి. ఈ దశోపనిషత్తులకు మాత్రమే, ఆదిశంకరులవారు వ్యాఖ్యానములు వ్రాసి వున్నారు. అవే మనకు రక్ష అయి వున్నాయి. పరమాత్మ, సృష్టి కర్త అయిన భగవంతుని యథార్థ ఉనికి తెలుసుకోదలచిన వారికి ఇవే శరణ్యం. ఇందలి రహస్యములను, సూత్రములుగా వ్రాసినారు వేదవ్యాసభగవానుడు. ఆవే బ్రహ్మసూత్రములు. వీటికి గూడ భాష్యము వ్రాసినారు ఆదిశంకరులవారు.
ఈ పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని చెప్పబడే ఈ వేదములు, పరాపర విద్యలని తెలుసుకోవాలి. ఇవి యెవరో ఒక వ్యక్తిచే గాని, మరేదయినా పద్ధతిలో వ్రాయబడి వుండలేదు. కేవలము వినపడినవి. శ్రవణములు మాత్రమే. అందుకే వానిని అపవురుషేయములని అన్నారు. అనగ ఏ మానవుని సృష్టి కాదు. ఈ భాగమునకు రాగానే, గురువుగారు, మునుపటి భాగములో చెప్పిన సర్వమును ఖండించి, నేతి నేతి మాటలతో, జగన్మిథ్య,(అనగా జగత్తు పరమాత్మచే కల్పితము మాత్రమే) అనియు, పరమాత్మయే సత్యమ్ అని భోధించుతారు.ఇక్కడ కర్మ ఖాండ పూర్తిగ నిషేదించ బడుతుంది. కర్మ ఖాండ నిషేదమునకు ఒప్పుకొ గల్గిన, శమ దమాదులు కల్గిన మనస్సునకు మాత్రమే ఈ శాస్త్రము అబ్బుతంది.
పూర్వపు రోజులలో, వర్ణాశ్రమ ధర్మము ననుసరించి, బ్రంహచర్యములో గురుకులములకు వెళ్ళి, వర్ణముతో నిమిత్తము లేకుండ, విద్యనభ్యసించ వలెను. తరువాత గృహస్తాశ్రమములో తాము మునుపటి ఆశ్రమములో అభ్యసించిన విద్యతో, ధర్మమార్గములో జీవనము సాగించెడివారు. వర్ణాశ్రమ ధర్మములను గురించి ఇంకను వివరముగ చెప్పవలసి వున్నది.
ఈ బాటలోనే శ్రీకృష్ణ పరమాత్మ, తన బాల్యములో, బ్రంహచర్యాశ్రమము ననుసరించి, సాంధీప మహాముని గురుకులములో తన సహపాటీలు కుఛేలుడు, అన్న బలరాముడు తో కలసి పర అపర విద్యలను అభ్యసించాడు. ఆ విద్యను, అర్జునునకు యుధ్దభూమిలో భగవద్గీతగా చెప్పినాడు. అందువలననే గీత ఉపనిషత్ సారాంశము అయినది. అందులో పర్ అపర విద్యలు (అపర విద్య = కర్మఖాండ,పర విద్య = పరమాత్మ యొక్క యధార్థ ఉనికి) ధర్శనమిస్తయి. అంటే జీవన విధానము + జీవన రహశ్యము, ఈ రెండు తప్ప ఇతర విషయములకు తావు లేదు.
ఈ రెండు విద్యలను, రాముల వారు తన బాల్యములో వశిష్టుల వారికి శిష్యుడయి, అభ్యసించి నాడు. అదే యోగవాశిష్టము అయినది.దానిని గీత అన్నను సరియే అగును. కనుక ఈ విద్య గురు శిష్య పరంపరగా ఈనాటికి సాగుతూ వస్తున్నది. ఇది మరుగు పడుట, ఏమైపోతుందో ననే భయము అక్కరలలేదు. రహస్యమేమిటి. ఇది ఆతని అనగా పరమాత్మ యొక్క ఉనికిని చాటే శాస్త్రము కనుక, తన శాస్త్రమునకు తానే రక్షకుడు. అలాగుననే ఈ జగత్తుకు తానే రక్షకుడు
Monday, September 6, 2010
హిందూ మత పురాణాలు మత మార్పిడిని గూర్చి ఏమీ ప్రస్తావించకపోవడం మూలాన ఒక హిందువు మతం మారవచ్చా లేదా అనే విషయంలో భేదాభిప్రాయాలున్నాయ కానీ హిందూ మతాన్ని ఒక తత్వంగా, లేదా ఒక జీవన విధానంగా భావించేవారు, హిందూ నమ్మకాలను తమ జీవన విధానంలో ఇముడ్చుకున్నవారు ఎవరైనా హిందువులు కాగలరని చెబుతుంటారు. కొద్ది మంది మాత్రం హిందూ మతాన్ని ఒక జాతిగా పరిగణించడం వలన హిందువులకు జన్మించినవారు మరియు భారతదేశంలో జన్మించిన వారే హిందువులు కాగలరని విశ్వసిస్తారు. కానీ భారతదేశపు ఉత్కృష్ట న్యాయస్థానం మాత్రం, జాతి, వారసత్వాలతో ప్రమేయం లేకుండా, హిందూమత విశ్వసాల్ని అవలంబించే ఎవరినైనా హిందువులుగా పరిగణించవచ్చునని తెలుపుతోంది. చాలా సాంప్రదాయాల్లో ఆధ్యాత్మిక జీవనం దీక్ష అనే ప్రక్రియతో ప్రారంభమౌతుంది. కానీ హిందూ మతంలోకి మారడానికి ప్రత్యేక పద్దతులంటూ ఏమీ లేవు. ఏ మతాన్నైనా నిర్మల భక్తితో అవలంబించడం వలన భగవంతునికి చేరువ కాగలరు అనేది హిందూమతం యొక్క ముఖ్య సూత్రం. అందువల్లనే హిందువులు ఇతర మతాల వారిని తమ మతంలో చేరమని బలవంతం చేయరు. అయినప్పటికీ కొన్ని హిందూ మత సంస్థలైన వేదాంత సమాజం,ఇస్కాన్, ఆర్య సమాజ్ మున్నగునవి విదేశాలలో హిందూమత ప్రాశస్థ్యాన్ని గూర్చి ప్రజలకు వివరించి మార్గ నిర్దేశం చేస్తుంటాయి
Thursday, September 2, 2010
యజుర్వేదము
యజ్ఞపరాలైన మంత్రాలకు యజస్సులు అని పేరు. యజుర్వేదంలో 109 షఖలున్నయి. అన్దున అన్నె నసిన్ఛగ మనకు మిగిలినవి 2 షఖలు. ===మైత్రాయనియము (తైత్తిరీయము)=== ఇప్పుదు మైత్రయనియము కుద కాలగర్భమ్లొ కలసి పొతొన్ది మన తరువఅత తరమ్ వారికి మెగిలెది ఏమి ఉన్న్దదు రక్షిన్ఛవలసిన భధ్యత మనది ఇది చాలావరకు గద్యరూపంలో ఉంటుంది. దీనికి క్రియావిధులు ఉంటాయి.
- దీనిలో బ్రాహ్మణాలు: తైత్తిరీయ, భార్గవ, కాత్యాయన, మైత్రాయణ, కరు
[]శుక్ల యజుర్వేదము (వాజసనేయము)
ఇది 40 అధ్యాయాలు గల గ్రంథం. యజ్ఞాలకు సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ వేదం ముఖ్యంగా మాధ్యందిన, కాణ్వ సంప్రదాయాలలో ఉన్నది.
- దీనిలో బ్రాహ్మణాలు:శతపథ
- దీనిలో ఆరణ్యకము, ఉపనిషత్తు: బృహదారణ్యక
[
Wednesday, September 1, 2010
the rugveda
ఇది అన్నింటికంటె పురాతనమైనది, ముఖ్యమైనది. బహుశా ప్రపంచంలోనే అత్యంత పురాతన సాహిత్యం కావచ్చును. ఇందులో 21 అధ్యాయాలు ఉన్నాయి. స్తుత్యర్థకమైన మంత్రానికి ఋక్కు అని పేరు. మిగిలిన వేదాలలోని చాలా విషయాలు ఋగ్వేదానికి అనుసరణగానో, పునరుక్తిగానో ఉంటాయని చెప్పవచ్చును. ఋగ్వేదంలో 1028 దేవతా స్తుతులున్నాయి. వీటిలో అతి పెద్దది 52 పనసలు గలది. ఈ స్తోత్రాలన్నింటినీ 10 మండలాలుగా విభజించారు. తత్వ, అలౌకిక విషయాలను వివరించడంవలన పదవ మండలం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకొన్నది.
- ఋగ్వేద బ్రాహ్మణాలు: ఐతరేయ, కౌశీతకీ, పైంగి, సాంఖ్యాయన
- ఋగ్వేద ఆరణ్యకాలు: ఐతరేయ, కౌశీతకీ
- ఋగ్వేద ఉపనిషత్తులు: ఐతరేయ, కౌశీతకీ
Tuesday, August 31, 2010
చతుర్వేదాలు
హిందూమతం లో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదములను శ్రుతులు (వినబడినవి) అనీ, ఆమ్నాయములు అనీ అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం.
వేదానికి నిగమము, శ్రుతి, ఆమ్నాయము అని కూడా పేర్లున్నాయి
- నిగమము - అనాదిగా వస్తున్న నిర్ధారితమైన మూల గ్రంథము
- శ్రుతి - గురువునుంచి శిష్యుడు వినే దివ్యవాణి
- ఆమ్నాయము - ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య.
మొదట కలగలుపుగా ఉన్న వేదాలను వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడనీ, కనుకనే ఆయన వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు. అలా నాలుగు వేదాలు మనకు లభించాయి.
వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేవారికి బోధించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వేదాలను ఉచ్ఛరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు.
అన్ని వేదాలూ కలిపి 1180 అధ్యాయాలు, లక్షపైగా శ్లోకాలు ఉండాలని అంటారు. కాని ప్రస్తుతం మనకు లభించేవి 20,023 మాత్రమే (ఈ సంఖ్య 20,379 అని కూడా అంటారు).
మళ్ళీ ఒక్కొక్క వేదంలోను నాలుగు ఉపవిభాగాలున్నాయి. అవి
ఈ విభాగాలలో మొదటి రెండింటిని "కర్మకాండ" అనీ, తరువాతి రెండింటిని "జ్ఞానకాండ" అనీ అంటారు.
Monday, August 30, 2010
Shukla Yajurveda
There are two (nearly identical) shakhas or recensions of the Shukla (White) Yajurveda, both known as Vajasaneyi-Samhita (VS):
- Vajasaneyi Madhyandiniya (VSM), originally of Mithila (Bihar)
- Vajasaneyi Kanva of originally of Kosala (VSK)
The former is popular in North India, Gujarat, parts of Maharashtra (north of Nashik) and thus commands a numerous following. The Kanva Shakha is popular in parts of Maharashtra (south of Nasik), Orissa, Karnataka, Andhra Pradesh and Tamil Nadu. Sureshvaracharya, one of the four main disciples of Jagadguru Adi Shankara, is said to have followed the Kanva shakha. The Guru himself followed the Taittiriya Shakha with the Apastamba Kalpasutra. The Vedic rituals of the Ranganathaswamy Temple atSrirangam, the second biggest temple in India, are performed according to the Kanva shakha. Raghu vamsam; Dasaratha and Sri Rama's clan follows the Shukla Yajurveda branch. The White Yajurveda has two Upanishads associated with it: the Ishavasya and the Brihadaranyaka Upanishads. The Brihadaranyaka Upanishad is the most voluminous of all Upanishads.
The VS has forty chapters or adhyayas (but 41 in Orissa), containing the formulas used with the following rituals:
- 1.-2.: New and Full Moon sacrifices
- 3.: Agnihotra
- 4.-8.: Somayajna
- 9.-10.: Vajapeya and Rajasuya, two modifications of the Soma sacrifice
- 11.-18.: construction of altars and hearths, especially the Agnicayana
- 19.-21.: Sautramani, a ritual originally counteracting the effects of excessive Soma-drinking
- 22.-25.: Ashvamedha
- 26.-29.: supplementary formulas for various rituals
- 30.-31.: Purushamedha
- 32.-34.: Sarvamedha
- 35.: Pitriyajna
- 36.-39.: Pravargya
- 40.: the final adhyaya is the famous Isha Upanishad
[edit]Krishna Yajurveda
There are four recensions of the Krishna Yajurveda:
- Taittirīya saṃhita (TS) originally of Panchala
- Maitrayani saṃhita (MS) originally of the area south of Kurukshetra
- Caraka-Katha saṃhita (KS) originally of Madra and Kurukshetra
- Kapiṣṭhala-Katha saṃhita (KapS) of the southern Panjab, Bahika
Each of the recensions has or had a Brahmana associated with it, and most of them also have associated Shrautasutras, Grhyasutras,Aranyakas, Upanishads and Pratishakhyas.
The Taittiriya Shakha: The best known and best preserved of these recensions is the TS, named after Tittiri, a pupil of Yaska. It consists of 7 books or kandas, subdivided in chapters or prapathakas, further subdivided into individual sections (anuvakas). Some individual hymns in this Samhita have gained particular importance in Hinduism; e.g. TS 4.5 and TS 4.7 constitute the Rudram Chamakam, while 1.8.6.i is theShaivaite Tryambakam mantra. The beejas bhūr bhuvaḥ suvaḥ prefixed to the (rigvedic) Savitur Gayatri mantra are also from the Yajurveda. The Taittiriya recension of the Black Yajurveda is the shakha now most prevalent in southern India. Among the followers of this Shakha, the Apastamba Sutras are the common. The Taittiriya Shakha consists of Taittiriya Samhita (having seven kandas), Taittiriya Brahmana (having three kandas), Taittiriya Aranyaka (having seven prashnas) (See Aranyaka Literature), Taittiriya Upanishad (having three prashnas or vallis - Shiksha valli, Ananda valli and Bhrigu valli) and the Mahanarayana Upanishad. The Taittiriya Upanishad and Mahanarayana Upanishad are considered to be the seventh, eighth, ninth and tenth prashnas of the Aranyaka. The words prapathaka and kanda (meaning sections) are interchangeably used in Vedic literature. Prashna and valli refer to sections of the Aranyaka.
There is another Short tract apart from the above and that is commonly known as Ekagni Kanda which mainly consists of mantra-s used in the marriage and other rituals.
Thursday, August 26, 2010
జయ! విష్ణో! కృపాసింధో! జయతామరసేక్షణా!
జయలోకైక వరద! జయభక్తార్తి భంజన!
అనన్త మక్షరం శాంతం అవాఙ్మానస గోచరమ్|
త్వామామనన్తి పురుషంప్రకృతే: పరమచ్యుతమ్||
స్కాం. అ.38, శ్లో. 25-27;
''ఓ కృపానిధీ! పద్మదళే క్షణా! లోకైక భక్తవరప్రద! భక్తార్తి భంజన! జయము జయము. అనంతుడవు, నాశములేనివాడవు, శాంతు డవు, అవాఙ్మానస గోచరు డవు, చిదానంద స్వరూపుడ వైన నిన్నెరిగిన వారెవ్వరు? నీవు అణువుకంటే అణువు, స్థూలమైన వాటికంటే స్థూల మైనవాడవు, సర్వాంత ర్యామివి, ప్రకృతి కంటే గొప్పవాడవైన పురుషుడవని వేదాలు చెబుతున్నాయి.
వేదాంత సారరూపుడవు, అన్నింటిలోనూ లోపల, బయటా ఉన్నవాడవైన నిన్నీ మాయధీనమైన దేహం ధరిం చిన వారిలో ఎవరు వర్ణించగలరు? అతి భయంకరమైన నీ రూపాన్ని చూసి మేమందరం భయపడు తున్నాం. కాబట్టి శాంతరూపాన్ని ధరిం'' చమని వారంతా ప్రార్థించారు.
బ్రహ్మాది దేవతలీ విధంగా స్తుతించగా శ్రీమన్నా రాయణుడు అనుగ్రహించి మేఘ గంభీరమైన వాక్కుతో సాదరంగా ''భయంకరమైన ఈ రూపాన్ని వదలి ప్రియమైన శాంతరూపాన్ని ధరిస్తాను. కలత లేకుండా నన్ను దర్శించండి'' అని పలికి అంతర్థా నమై మరుక్షణంలోనే రత్నఖచితమైన దివ్య విమానంలో సుందరరూపంతో సాక్షాత్కరించాడు.
చంద్రబింబానన:శాంతో నీలోత్పలదలద్యుతి:|
సువర్ణ వర్ణవసనో రత్నభూషణభూషిత:|
శంఖచక్ర గదాపద్మ లసత్కరచతుష్టయ:|
తమాలోక్య రమాకాంతం
భూయోభూయో వవందిరే||
స్కాం. అ.38, శ్లో 33,34.
చంద్రబింబం వంటి ముఖం కలవాడు, శాంత స్వభావుడు, నల్లకలువ రేకులవంటి కాంతి కలవాడు, బంగారు రంగు వస్త్రం ధరించిన వాడు, రత్నాభరణాలను ధరించినవాడు, లక్ష్మీపతిని దర్శించి వారంతా సాష్టాంగదండ ప్రమాణాలునాచరించారు. బ్రహ్మాది దేవతలను వారి వారి అభీష్టానుసారం సంతోషపరచి వినయంతో, వినమ్రుడైన అగస్త్య మహర్షితో ''మునీంద్రా! నీవు నా కోసం చేసిన భయంకరమైన తపస్సు, వ్రతాలవల్ల చాలా కష్ట పడ్డావు. కాబట్టి నీవు కోరిన వరాలనిస్తాను. కోరుకో!'' అన్నాడు మహావిష్ణువు.
భగవంతుని మాటలు విన్న అగస్త్యుడు పులకిత గాత్రుడై నమస్కరించి ఇలా అన్నాడు.
''ప్రభూ! నేను చేసిన హోమాలు, ఆచరించిన తపస్సు, చదివిన చదువు అంతా నీ అనుగ్రహం వల్లనే సఫలమైంది. నిన్ను గురించే ధ్యానిస్తున నన్ను వెతుక్కుంటూ నీవే వచ్చావు. కాబట్టి ముల్లోకాల్లో నేను ఒక్కణ్ణ ధన్యుణ్ని. నీ అనుగ్రహం వల్ల నా మనోరథాలన్నీ ఈడేరాయి. మాధవా! ఎంత ఆలోచించినా నాకు పొందదగినదేమీ కనిపించడం లేదు. అయినా ప్రభూ! మానవ చాపల్యంతో నేను మీకు మనవి చేసుకుంటున్నాను.
'త్వత్పాదాంబుజయోర్భక్తం యేవం కురు నిరంత రమ్' - నీ పాదపద్మాలపై నిరంతరం భక్తి ఉండేలా అనుగ్రహించు. దేవతల ప్రార్థనతో, నేన చేసే విన్నపా న్నాలించు. ఈ పర్వత పార్శ్వంలోసువర్ణ ముఖి నది ఉంది. అది తనలో స్నానం చేసిన వారి పాపాలను పోగొడుతుంది. మీ కరుణా వీక్షణాలతో మీరా నదిని కృతార్థురాలిని చెయ్యండి. ఆ నదిలో స్నానం చేసి వేంకటాచలంపై ఉన్న మిమ్మల్ని సేవించే వారికి భుక్తి, ముక్తులను ప్రసాదించం'' డని ఇంకా ఇలా అంటున్నాడు అగస్త్యుడు.
k y v
'ఓరుగల్లు, పోరుగల్లు' అంటుంటారు. తెలుగు పౌరుషానికి, ఆత్మగౌరవానికి, కళల అభివృద్ధి రాయలెంతటివాడో ప్రతాపరుద్రుడు అంతటివాడే. కాకతీయ రాజులలో, రుద్రమ వీరనారి కాగా, ప్రతాప రుద్రుడు స్వయంగా యోధుడు. ఇక గణపతి దేవ చక్రవర్తి ప్రజాహిత పాలనలో ముందున్న వాళ్లు. తమ పాలనలో వ్యవసాయానికి, ఫలసాయానికి పెరెన్నిక గన్న 'పానేలు, రామప్ప, లక్నవరం, వంటి అతిపెద్ద తటాకాలు, వీరి పాలనలోనే నిర్మించారు. వీరు ఒకరిని మించి మరొకరు పౌరుషాన్ని ప్రదర్శించారు.
కాకతీయ ప్రభువు గణపతి దేవుడే ( క్రీ.శ. 1190) పాలనాదక్షుడుగా పేరుపొంది ప్రజ మన్ననల పొందినవాడు. రుద్రమ దేవి (క్రీ.శ. 1262) ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1289 -1329) వరకు పరిపాలించారు. కాకతీయ పరిశోధకుల అభిప్రాయం, అ.... చరిత్రలో నిలిచిపోయే పాలన అందించినారు.
వీరి కాలంలోనే, పాల్కురికిసోమన బసవ పురాణం -శ్రీనాథుని 'క్రీడాభిరామా' విద్యానాధుటి, ప్రతాపరుద్రయు, ఏకామ్రనాథుని, 'ప్రతాపరుద్రచరిత్ర' రచించారు. వాటి వల్ల మనకు చారిత్రక వాస్తవ పరిస్థితులు కొన్ని తెలుస్తాయి. నాడు గ్రామదేవతలు, ఏకవీర, నేటి 'ఎల్లమ్మ, రేణుక ప్రతిరూపంగా పూజించారు, మతసామరస్యం వెల్లివిరిసింది.
కులముదైవతంబు గురిజాల గంగాంబ, కలని పోతులయ్య, అనే పద్యం వల్ల గంగాంబ (గంగమ్మ) పోతులయ్య (పోతురాజు కావచ్చు) పూజలందుకున్నారని భావించాలి.
జానపద కళాకారులుండేవారని ''పరుశురాముని కథలెల్ల పౌడిపాడె'' పద్యపాదం వల్ల ''బవనీల చక్వర్తి'' అనటం బ్రెయిండ్లవాళ్లు ఈ గాథలు పాడేవాళ్లని తెలుస్తుంది. 'కాకతమ్మను పూజించేవాళ్లు' ఈ దేవత పేరనే, వీరి వంశం కాకతీయ వంశంగా పరిగణించారని గమనించాలి. 'తమ్మళ్లు' పూజారులుగా ఉండేవారని బసవ పురాణం చెబుతుంది.
ఆయుధాలు: రాగి, ఇత్తడి, కంచు వంటి వాటితో చేసుకునేవారు.
రాగి, ఇత్తడి, కంచుపెట్టి చేసినట్టి బిరుదులు కలవు'' అని ప్రతాపరుద్రయా పేర్కొంది.
కాకతీయ ప్రభువులు, మువ్వురు, అరివీరభయంకరులే పది లక్షల సైన్యం సమకూర్చుకున్నారట. ఓరుగల్లు కోట పటిష్టంగా ఉండేది. నేటి నాటి ఆనవాళ్లున్నాయి. ఇక్కడి సుప్రసిద్ధమైన ''కాకతీయ ద్వారం'' నాటి సాంఘిక, రాజకీయ జీవనాన్ని ప్రతాపరుద్ర చరిత్ర వివరిస్తుంది. అయితే ఇందులోని కొన్ని విషయాలు వాస్తవం కాదని చరిత్రకారుల వాదన. అయితే గ్రంథం చాలా గ్రంథాలకు ప్రేరణగా మాత్రం నిలిచిపోయింది.
కాకతీయ వంశానికి ముందు పాలకుల గురించి ఈ గ్రంథం వివరిస్తుంది. అంతేకాదు కాకతీయ పాలకులలో మూల పురుషులను వర్ణిస్తుంది.
''(విభువనైక మల్లునకు కాకతిదేవి వరప్రసాదంబున కాకతిప్రోలరాజను నొక్క సుతుడు జన్మించెను'' -అని పూర్వవృత్తాంతం వివరించాడు. ఏకామ్రనాథుడు ఈయనే, (పోలరాజు) 'ఓరుగల్లు పురం' నిర్మించాడని. ''శుభక్రయనామ సంవత్సర కార్తీక మఖ, గురువారం రోహిణి నక్షత్రంబున ఓరుగల్లు పట్టమంబు గట్టిరి'' అని విథి, వార, నక్షత్రాలతో సహా మనకు అందించాడు. శాలివాహన శకం 1059 -లో గణపతి దేవుడు సింహనాథీశుడయ్యడని చెబుతాడు.
ఈయన, ఓరుగల్లుకు యోజన దురంలో, ఓ మహాతటాకాన్ని నిర్మించాడని దానికి ఈశాన్యభాగంలో షణపురంబన పురాకట్టించెను'' నేటికి, స్టేషన్గణపురం -గణపురం చెరువు ఉన్నాయి.
గణపతి దేవుని ఆరాధ్యం దేవత 'పద్మాక్షి' ఈ మహాతల్లి పేర దేవాలయం గుట్ట, హనుమకొండ వద్ద చూడవచ్చు. ఈయన నిర్మాణమే, అని భావించాలి. అయితే ఈ దేవాలయం సురవరం వారు పేర్కొన్నారు.
రుద్రమ
కోటలు కట్టించింది, నీటి సరఫరా కావించింది. సత్రాలు నిర్మించింది. ఐదువేల విప్రులకు వివాహాలు జరిపించింది. కాకతమ్మకు జాతరలు కొలుపులు నిర్వహించేదట. మొగిలివరష (నేడుంది) ఏకవీరదేవికి, మైలారపు (నేడుంది) దేవునికి, మహోత్సవాలు చేయించింది. వేయి రుద్ర నగరాలు తన పేర నిర్మించిందట. ఈమె కుమార్తె 'ముమ్మమ్మ, కుమారుడే ప్రతాపరుద్రుడు'
''శివదేవయ్యతో బాలుడైన ప్రతాపరుద్రునికి విభూతి ధరింపచేసిందని చెప్పుటవల్ల కాకతీయ ప్రభువుల్లో వీరు శైవులని తెలుస్తుంది. హనుమకొండలోని వేయిస్తంభాల మంటపంలో ఎత్తైన శివలింగం నేటికి చూడవచ్చు. -ఇది శివాలయమే.
ప్రతాప రుద్రుడు (1215 -1282) -దిగ్విజయయాత్రలు చేసి, వింధ్య వరకు రాజ్యాన్ని విస్తరింపచేశాడు. ఇతని కాలంలో కులవృత్తులు అభివృద్ధిలోకి వచ్చాయి. పద్మనాయకులు, విశ్వకర్మలు, వేపులు, ఈడుగలు, మేదరులు, కాక చిత్తరువులు వేసేవాళ్లు విడిగా ఉండేవారని తెలుస్తుంది. బెస్తలు -రాజకులు ఉండేవాళ్లు వర్షాలు కురవాలి, శైవస్తోత్రాలు పఠించి, ఉవాస దీక్ష ఉండేవాడట. ఆయన భక్తిమెచ్చి శివుడు బాగీరథ జలాలతో ఓ ప్రాంతంలో అమరవర్షం కురిపించాడట. ఇదే ప్రస్తుతం -'కాశీబుగ్గ' పేర ఉన్న ఊరు కావచ్చు.
ఈ మువ్వురి పాలనలోనే శిల్ప, చిత్రకళలు, అభివృద్ధిలోకి వచ్చి, కాకతీయ ప్రభువులు కళానిధులన్న ప్రశంస పొందారు. వీరి ఖ్యాతికి నిదర్శనం, వరంగల్కు సుమారు నలబై మైళ్ల దూరంలోని రామప్పదేవాలయాలు -వీటిని కాకతీయుల సామంతరాజు రుద్రసేనాన్ని నిర్మించాడని చరిత్ర కారుల అభిప్రాయం. ఈ దేవాలయంలోని మనోహర శిల్పాల్లో 'నాగిని' శిల్పం, నల్లరాయిపై చెక్కినది. చూపరులకు ఆనందం కలిగిస్తుంది. ఈ దేవాలయంపై ఏకంగా కవులు పద్యాలు కవితలు అల్లగా, ఈ గుడిలోని కృత్యరీతుల ఆధారంగా ప్రముఖ నర్తకులు, నట రాజరామకృష్ణ 'పేరిణి శివతాండవ' నృత్యరూపకమే నిర్మించాడు. వీరికి మూలం, జాయపనసేనాని, నృత్తశాస్త్ర, ఆధారంగా ఈ శిల్ప నిర్మాణం జరిగిందని చెబుతారు. ఇంకా, మహబూబ్నగర్, సూర్యపేట ప్రాంతాల్లోని శివాలయాలు వీరి కాలంలో నిర్మించినవేనట. నాడు సామాన్యుల ఇండ్లలోకూడా గోడలపై చిత్రాలు చిత్రించేవారట. ఇళ్లు అందంగా ఆలంకరించుకొనేవారని. క్రీడాభిరామంలో ఆధారాలున్నాయి. పట్టువస్త్రాలకు పెట్టింది పేరు 'బసవపురాణం' ఇందులోని ఇరువై రకాల వస్త్రాల పేర్లు ప్రస్తావించింది. సన్నని వస్త్రాలు ఉండేవని, వాటి విలువ ఎక్కువని మార్కొవోలో అను యాత్రికుడు పేర్కొన్నాడు. ఈ విధంగా కాకతీయ ప్రభువులు కళా రంగంలోను, పాలనారంగంలోను, ప్రసిద్ధి
పొందారు. నేటి తరానికి, ఈ మహామహులు ఉత్సవాలు జరిపి గుర్తుచేయాలి. అది ప్రభుత్వధర్మం
Saturday, August 21, 2010
dayyamante meku bhayama
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖర్కోన్ సమీపంలోని బైడా గ్రామానికి చెందిన ఐదుగురు గ్రామస్తులు తెలియని వ్యాధి బారిన పడి ఉన్నట్లుండి మరణించారు. అయితే వీరి చావుకు కారణాలు తెలియని గ్రామస్తులు... స్థానిక మంత్రగాడిని సంప్రదించారు. వీరి చావుకు ఒ దెయ్యం కారణమని అతడు చెప్పాడు. పైగా, సరైన చర్య తీసుకోకపోతే ఆ దెయ్యం ఇతరులను కూడా పట్టి పీడిస్తుందని ఆ మంత్రగాడు హెచ్చరించాడు. దీంతో బెంబేలెత్తిపోయిన గ్రామస్తులు అతనిని దెయ్యం బెడద వదిలించమని అభ్యర్థించారు. దీంతో అతను దెయ్యాల నుంచి ఊరు బయటపడే మార్గం చెప్పాడు.
గ్రామంలో దెయ్యం వచ్చి చేరిందని చెప్పిన ఆ మాంత్రికుడు ఆ గ్రామానికి సంబంధించని ప్రజలను వెంటనే ఊరినుంచి వెళ్లిపోవలసినదిగా ఆదేశించాడు. మిగిలిన గ్రామస్తులు తాను ఊరి గుడిలో చేపట్టే పూజా కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని హుకుం జారీ చేశాడు.
చిట్టచివరకు గ్రామం నుంచి దెయ్యాన్ని పారదోలే ప్రక్రియ ప్రారంభమైంది. మంత్రగాడు విచిత్రమైన చేష్టలు మొదలెట్టాడు. ఇతరులు చూడగానే భయంతో కంపించిపోయే రకం బట్టలు ధరించి, ఆ ఊరు చుట్టూ పాలు పోసి గీత గీశాడు. చివరగా ఆ ఊరునుంచి దెయ్యాలను వదలగొట్టేశానని ప్రకటించేశాడు. దీంతో గ్రామస్తులు అతడిని పొగడటం మొదలెట్టారు.
మానవ స్వభావమే అంత. తనకు తెలియని, తనకు అర్థంకాని విషయాల వద్దకు వచ్చేసరికి మనిషి తప్పనిసరిగా వాటికి అతీత శక్తులతో ముడిపెట్టడం మొదలెడుతాడు. అయితే దీన్ని ఒక అవకాశంగా తీసుకుని స్వప్రయోజనాలకోసం ఉపయోగించుకునే వారు ఎక్కడైనా సరే తయారై ఉంటారు. అమాయకుల నమ్మకాలను వీరు తమకు అనువుగా మలుచుకుంటారు. ఒక్కోసారి ఇది ఇలాంటివారికి పెద్ద ఆదాయవనరుగా మారుతుంది కూడా.
ఇంతకూ.. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు... ఇలాంటి విషయాలను మీరు నమ్ముతున్నారా... మీ అభిప్రాయం మాకు తప్పక రాయండి..
గ్రామంలో దెయ్యం వచ్చి చేరిందని చెప్పిన ఆ మాంత్రికుడు ఆ గ్రామానికి సంబంధించని ప్రజలను వెంటనే ఊరినుంచి వెళ్లిపోవలసినదిగా ఆదేశించాడు. మిగిలిన గ్రామస్తులు తాను ఊరి గుడిలో చేపట్టే పూజా కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని హుకుం జారీ చేశాడు.
చిట్టచివరకు గ్రామం నుంచి దెయ్యాన్ని పారదోలే ప్రక్రియ ప్రారంభమైంది. మంత్రగాడు విచిత్రమైన చేష్టలు మొదలెట్టాడు. ఇతరులు చూడగానే భయంతో కంపించిపోయే రకం బట్టలు ధరించి, ఆ ఊరు చుట్టూ పాలు పోసి గీత గీశాడు. చివరగా ఆ ఊరునుంచి దెయ్యాలను వదలగొట్టేశానని ప్రకటించేశాడు. దీంతో గ్రామస్తులు అతడిని పొగడటం మొదలెట్టారు.
|
మానవ స్వభావమే అంత. తనకు తెలియని, తనకు అర్థంకాని విషయాల వద్దకు వచ్చేసరికి మనిషి తప్పనిసరిగా వాటికి అతీత శక్తులతో ముడిపెట్టడం మొదలెడుతాడు. అయితే దీన్ని ఒక అవకాశంగా తీసుకుని స్వప్రయోజనాలకోసం ఉపయోగించుకునే వారు ఎక్కడైనా సరే తయారై ఉంటారు. అమాయకుల నమ్మకాలను వీరు తమకు అనువుగా మలుచుకుంటారు. ఒక్కోసారి ఇది ఇలాంటివారికి పెద్ద ఆదాయవనరుగా మారుతుంది కూడా.
ఇంతకూ.. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు... ఇలాంటి విషయాలను మీరు నమ్ముతున్నారా... మీ అభిప్రాయం మాకు తప్పక రాయండి..
Subscribe to:
Comments (Atom)