Total Pageviews

Thursday, February 2, 2012

shankara vijayam


yemiti mana dhusthiti

2 వేల సంవత్సరాల క్రితం భౌద్ధులు జైనుల దడి  నుంచి  మనల్ని  మన  హిందువ్లను  కాపాడటానికి ఏంటో మందివాళ్ళ జీవితాలను ధారపోశారు.ఎక్కడ ఎల్లడ హిందువులు నాస్తికులుగా తయారవుతున్నారో అక్కడ ధర్మ సంస్థాపన గావించటానికి ఎన్నో దేవాలయాలు కట్టించారు ,మతాలు స్థాపించారు . వాళ్ళలో మనం ముందుగ చెప్పుకునేది శ్రీ శంకరాచార్యులు గారి  గురించి అయన అయన వెడలు , షడంగాలు, పురాణాలూ , అన్ని చిన్న వయసులో నే అద్యయనం చేసారు అయన ౩౨ వేల స్తోత్రాలు సృష్టించారు అలాగే ఏంటో మంది భౌద్ధులు , జైనుల పండితులని శాస్త్ర పరంగా వాదించి మనకు దాసోహం అయ్యలగా  చేశారు దాంతోపాటు నలుగు దిక్కులలోను నలుగు దిక్కులలో నలుగు మతాలు స్తాపించారు . ఇలా చెప్పుకుంటూ పొతే మనకు ప్రధానమయ్న టాపిక్ దారిలోకి రాదు అందు కోసం నేను పయ్పయ్న చెప్తూ ముందుకు సాగుతున్నాను . ఇలా ధర్మ సంస్థాపన చేస్తున్న వల్లలు తరువాతి శతం రామానుజాచార్యులు అయన తన చిన్నప్పటి నుంచి విన్న ఏంటో మంది భాగవతోత్తముల జీవిత చేరిత్రాలు విని ఆయ ఒక భాగావతోత్తముడిగా ఎదిగారు . ఎన కూడా మనధర్మ సంస్థాపన కోసం హాయ్డవ రక్షణ కోసం మన హిందువులలో ఉన్న మాట మార్పిడిని అడ్డుకునే దానికి అందరికి మంత్రోపదేశం చెస్తూ విశ్నవులలోకి అందరిని కలుపుకుంటూ హాయ్న్ధవాన్ని వృద్ధి చేశారు . మరి ఆ కలం లో అది ఎంతవరకు ప్రభావం చూపిందో మనకు తెలియదు కానీ ఎప్పుడు నేను తిరుగుతున్నా మన హాయ్న్ధవ లోకం లో రామానుజాచార్యులు వారు వారి సంప్రదాయాన్ని అనుసరించే వారు  శంకరుల వారిని అనుసరిస్తున్నవారు విమర్శించటం వీల్లి వాళ్ళని ఎలా . విమర్శించుకుంటూ మన పెద్దవాళ్ళు ఎందుకు అంట కష్టపద్దరో ఏం ఫలితం కోరారో అదే పాలన్నీ ఇప్పుడున్న మతాధి పతులు పితదిపతులు వాళ్ళ స్వార్ధం కోసం పూర్తిగా వాళ్ళని గుడ్డిగా నమ్మిన మనం పూర్తిగా నాస్తికులంగా తయారయ్యే పరిస్థితి & దుస్థితి మనకు ఎదురవుతోంది . దేనిని ఎంతోమంది అన్యమతస్థులు మన హాయ్న్ధవ నాశనానికి నడుం భిగిస్తున్నారు . దట్లో ముందుగ మన హిందూ  వలన   కొన్ని   సంప్రదాయాలు   నాశనం  అవుతున్నాయ్  ఇలాగే  ఉంటె  ఇంకా  కొంతకాలంలో  మనకు  హిందు  హాయ్న్ధవం  అనేది ఉండదు కనీసం రోజు దేవుడికి మనం  దేవుడికి హిందువుగా పుట్టి నందుకు నమస్కరామన్న చేసుకోవాలి ....   ఒక క్రాయ్స్తావుడు ఎలాగన్నా వారానికి ఒక్కరోజన్న తన  దేవుడిని ప్రార్ధిస్తాడు ముసల్మాన్ ప్రతి రోజు ౫ పూతల ప్రార్థన చేస్తారు కానీ మన దేవుళ్ళు ఏం పాపం చేసారో  ఏమో  ఒక్కడు కూడా మన దేవుడిని కనీసం నెలకొకసారి కూడా తలచుకోవటం లేదు ఏది మన జనులలో తప్పు కాదు ఈ స్వామిజి అని మాట పెద్దలని చెప్పుకు తిర