Total Pageviews

Sunday, September 26, 2010

k y v: streelu enduku vedam chedavakuudadu ?

k y v: streelu enduku vedam chedavakuudadu ?: "పూర్వం త్వస్ట్రా అను ఒక పురోహితుడు ఉండేవాడు. పురూహితుదంటే యగ్నాలు,యాగాలు మామూలే ఒకసారి ఇంద్రాలోకంలో సభ జెరుగుతూ ఉన్న్డగా అగ్గ..."

streelu enduku vedam chedavakuudadu ?





పూర్వం త్వస్ట్రా అను ఒక పురోహితుడు ఉండేవాడు. పురూహితుదంటే యగ్నాలు,యాగాలు
 మామూలే ఒకసారి ఇంద్రాలోకంలో సభ జెరుగుతూ ఉన్న్డగా 
 అగ్గ్ని దేవుడు రాలేదు ఏమిటా  అని ఆరా తీస్తే భులూకంలో త్వస్ట్రా చేసే యాగంలో
 హోతగా ఉండడం చూసి దేవతలు ఎవరా మానవుడు.......
 తన శేక్తితో దేవతలనే తన పరిచారకులగా ఉంచుకునాదంటే చాలా శేక్తిమంతుడై 
 ఉండాలి ఆనుకుంటున్న సమయంలో  రాక్షసుల గురువు ఇన శుక్రాచార్యులవారు
 దేవతలా ఊహను గ్రహించి  ఒక పదకాన్ని రచించారు. ఆది తెలియని దేవతలు
 ఈ త్వస్ట్రా  మాయలో పది ఆటను నిత్యం ఇచ్చే సోమం పుచుకుని మత్తులో
 ఉన్న్డేవారు ......  ఈ సమయంలో భూలోకంలో ఆత్యంత అందమైనా
 బ్రాహ్మణ కుటుమ్బంమ్లో గల ఒక స్త్రీ ;త్వస్ట్రా కు ఎదురు పడింది  తనను పెళ్లి 
చేసుకోమ్మనగా తను కొన్ని షరతులతో పెళ్ళిచేసుకుంది .
 సరే పెళ్లి ఇయాక కొంతకాలానికి కొడుకు పుట్టాడు ఆ అబ్బాయికి
 త్వాస్ట్రా అని నామకరణం చేశారు.పిల్లవాడిని చూడటానికి మేన మామలు
 రానే వచారు ఆయనతో  ఇలా అన్నారు. బావగారు మీరు నిత్య ఆగ్గ్ని హూత్రులు
.మీరు ఏమి అనుఖోనన్న్టే. మీ అబ్బాయిని మేము చేదివించతళిచము అన్నారు
.వారి కోరిక ప్రకారం  పిల్లవాడు వాళ్ళ మేన మామ దేగ్గరా భాగావేద
విద్యనూ అబ్భ్యసించాడు ఆతనికి ముఉడు తలలు  ఉండేవి వాటికి కుడా
పేర్లు ఉన్నాయ్ అవి  సోమపానం,సురాపానం,అన్నాదనం.తను బాగా చెదివి
 తండ్రిని మించిన తనయుడిగా పెరుతెచుకున్నాడు.కాని ఆటను నేర్చుకున్నది
 దేవతలకు ఉపయోగాపడక అసురులకు ఈ హవిర్భాగం వెళ్లి పోతున్నడని 
తెలుసుకున్నఇంద్రుడు  తన వజ్రాయుధంతో  త్వాస్ట్రా యొక్క మూడు తలలు నరికేశాడు
.నరికిన వెంటనే నారదులవారు వచ్చి ఇంద్ర ఆటనితిట్టురులు[మెదడు]
 కింద పదనియకు ఆది కింద పడితే బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుంది
 అని వారు చెప్పగా ఆ ముఉడు తిట్టరులను తన చేతులతో పట్టుకుని అలాగే ఎన్నోసంవత్సరాలు
 గడిపాడు ఇంద్రుడు.మేగితా దిక్పాలకులు  ఇంద్రుడి దెగ్గరకు వచ్చి
 ఆర్య మీరు ఇలానే పట్టుకుని ఉంటె లోకాలను పాలించేది ఎవరు స్వామి.
 ఎంత కాలం మీరు ఇలా ఉన్న్టారు. ఎవరోక్కరికి ఈ పాపాన్ని ఏవరికైనా
 ఇచేయండి అన్నారు మీగిలిన దేవతలు అప్పుడు ఇంద్రుడు అన్న్దరిని
 ప్రార్దించాడు ప్రేటి ఒక్కరు మేము తిసుకోమంటే మేము తీసికోమని 
ఖరాఖడిగా చెప్పేశారు. చివరకు భూదేవిని అడిగారు . ఆవిడ మూడు
  కాదు నేను ఒకటి తీసుకుంటా .దానికి ప్రతిఫలంగా నాకు ఒక వరమివాలి అని కోరింది 
.ఏమిటా కోరికా ?అని ఇంద్రుడు ఆడిగాడు స్వామి నామీద భూలోక వాసులు గుంటలు
 తవ్వి నన్ను బదిస్తున్నారు .ఈకడ ఐతే గుంటలు తవ్వర్హో అక్కడ వత్సరం
 తిరగక ముందే అది పుడుకుఫోవాలి .అని ఆడిగింది తథాస్తు అన్నాడు ఇంద్రుడు
  వెంటనే ఆ పాపం భూమిమీద ప్రభావం చూపింది బీడు భుమిలగా ...
.రెండవ పాపం వృక్షాలు తీసుకున్నవి వాటికీ ఒక వరమిచాడు ఇంద్రుడు
. ఎక్కడైతే చెట్టు కొమ్మనరుకుతార్హో అక్కడ చిగుర్హోచి కొమ్మవచేటట్టు
 వరమిచాడు. ఆపాపం చెట్టు నుంచి వచ్చే జిగురు [గం] ఇకచివారి పాపం ఏవరు
 తీసుకుంటారని అందరిని ఇంద్రుడు ఆడుగుతున్నాడు .చివరకు ఆడవారు వచ్చారు
 మేము ఆ పాపం తీసుకుంటాం .మాకొక కోరికుంది అది తిరుస్తే మేము సిధం
. అన్నారు ఏమిటి మీ ఖోరిక అని ఆడిగారు.స్వామి మాకు మా పతుల యొక్క
 ద్రుష్టి చేతనే మేము తల్లులం అవుతున్నాం.[కుంతీ దేవి తనకు పెళ్లి కాకుండా
 మన్ర శేక్తితో బిడ్డలను కానీ పుత్రా శోకంతో ఎలాభాదపదిందో మనల్హో చాలామందికి తెలుసు ]
 దాని నుంచి మమ్మలను రక్షిస్తానంటే మేము ఈ పాపం తీసుకుంటాం
 .అన్నారు స్త్రీలు దానికి ఇంద్రుడు తథాస్తు ఆనకతప్పలేదు 
.ఇంద్రుడు స్స్త్రీలకు ఆ పాపం [బయట చేరటమనే] ప్రక్రియ మన ఇల్లాల్హో
  చాలా వరకు కనిపిస్తుంది.ఆ బ్రమ్హహత్యపాటకం  చుట్టుకున్నందుకు
 వీరు మువ్వురికి వేద అర్హత కొల్ఫోవలసి వచ్చింది .మనం వేద పారాయణం 
చేస్తున్నప్పుడు నేలమీద  కూర్చోకూడదు .మనం తినేతిన్డిలో ఇంగున
 వేసుకోకూడదు [ఇంగువ... చెట్టు గం నుంచే వస్తుంది ]  స్త్రీలు బయట
 చేరినప్పుడు వారిని తాకకుడదని మనకు తెలిసిందే.స్త్రీలు వేదం చెదవకుదధనీ
 అప్పటినుంచి .తీర్మానించబడింది .ఇక ఇంద్ర ల్హోకంల్హో త్వాస్త్ర తండ్రి ఐన
 త్వస్త్ర ఇంద్రుడి మీద కోపంతో ఒక యాగం ప్రారంభించాడు ఇంద్రుని జయించటానికి సరే
 నన్నది మరి అది వేరే కథలోకి పోతున్నది మీకు ఈ విషయం దేనిల్హో ఉన్నది
 అంటే క్రిష్ణఎజుర్వేద తైత్తిరీయ సంహిత ల్హో రెండవ కాండ ఐదవ ప్రేశ్నలో
 ఈ విషయం చెప్పి ఉన్న్టున్న్ది............ మరి మీకు ఏదినా  ఆడగాలని ఆనిపిస్తీ వెంటనే కామెంట్లో పెట్టండి  
మీ Somayaagam
రాళ్ళపల్లి పవన్