Total Pageviews

Tuesday, August 31, 2010


చతుర్వేదాలు


హిందూమతం లో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదములను శ్రుతులు (వినబడినవి) అనీ,                                                                                                                       ఆమ్నాయములు అనీ అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా                                                                 "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు                                                                              అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం.
                     వేదానికి నిగమము, శ్రుతి, ఆమ్నాయము అని కూడా పేర్లున్నాయి
  • నిగమము - అనాదిగా వస్తున్న నిర్ధారితమైన మూల గ్రంథము
  • శ్రుతి - గురువునుంచి శిష్యుడు వినే దివ్యవాణి
  • ఆమ్నాయము - ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య.
మొదట కలగలుపుగా ఉన్న వేదాలను వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడనీ,                                                                                                                                                                                                              కనుకనే ఆయన వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు. అలా నాలుగు వేదాలు మనకు లభించాయి.
  1. ఋగ్వేదము
  2. యజుర్వేదము
  3. సామవేదము
  4. అధర్వణవేదము
వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేవారికి బోధించాడు.                                                                                                                                                                           వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ నాలుగు వేదాలు                                                                                                                                                వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ    వేదాలను ఉచ్ఛరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు.
అన్ని వేదాలూ కలిపి 1180 అధ్యాయాలు, లక్షపైగా శ్లోకాలు ఉండాలని అంటారు.                                                                                                                                                  కాని ప్రస్తుతం మనకు లభించేవి 20,023 మాత్రమే (ఈ సంఖ్య 20,379 అని కూడా అంటారు).
మళ్ళీ ఒక్కొక్క వేదంలోను నాలుగు ఉపవిభాగాలున్నాయి. అవి
  1. మంత్ర సంహిత
  2. బ్రాహ్మణము
  3. ఆరణ్యకము
  4. ఉపనిషత్తులు
ఈ విభాగాలలో మొదటి రెండింటిని "కర్మకాండ" అనీ, తరువాతి రెండింటిని "జ్ఞానకాండ" అనీ అంటారు.

Monday, August 30, 2010


Shukla Yajurveda

There are two (nearly identical) shakhas or recensions of the Shukla (White) Yajurveda, both known as Vajasaneyi-Samhita (VS):
  • Vajasaneyi Madhyandiniya (VSM), originally of Mithila (Bihar)
  • Vajasaneyi Kanva of originally of Kosala (VSK)
The former is popular in North India, Gujarat, parts of Maharashtra (north of Nashik) and thus commands a numerous following. The Kanva Shakha is popular in parts of Maharashtra (south of Nasik), Orissa, Karnataka, Andhra Pradesh and Tamil Nadu. Sureshvaracharya, one of the four main disciples of Jagadguru Adi Shankara, is said to have followed the Kanva shakha. The Guru himself followed the Taittiriya Shakha with the Apastamba Kalpasutra. The Vedic rituals of the Ranganathaswamy Temple atSrirangam, the second biggest temple in India, are performed according to the Kanva shakha. Raghu vamsam; Dasaratha and Sri Rama's clan follows the Shukla Yajurveda branch. The White Yajurveda has two Upanishads associated with it: the Ishavasya and the Brihadaranyaka Upanishads. The Brihadaranyaka Upanishad is the most voluminous of all Upanishads.
The VS has forty chapters or adhyayas (but 41 in Orissa), containing the formulas used with the following rituals:
1.-2.: New and Full Moon sacrifices
3.: Agnihotra
4.-8.: Somayajna
9.-10.: Vajapeya and Rajasuya, two modifications of the Soma sacrifice
11.-18.: construction of altars and hearths, especially the Agnicayana
19.-21.: Sautramani, a ritual originally counteracting the effects of excessive Soma-drinking
22.-25.: Ashvamedha
26.-29.: supplementary formulas for various rituals
30.-31.: Purushamedha
32.-34.: Sarvamedha
35.: Pitriyajna
36.-39.: Pravargya
40.: the final adhyaya is the famous Isha Upanishad

[edit]Krishna Yajurveda

There are four recensions of the Krishna Yajurveda:
  • Taittirīya saṃhita (TS) originally of Panchala
  • Maitrayani saṃhita (MS) originally of the area south of Kurukshetra
  • Caraka-Katha saṃhita (KS) originally of Madra and Kurukshetra
  • Kapiṣṭhala-Katha saṃhita (KapS) of the southern Panjab, Bahika
Each of the recensions has or had a Brahmana associated with it, and most of them also have associated ShrautasutrasGrhyasutras,AranyakasUpanishads and Pratishakhyas.
The Taittiriya Shakha: The best known and best preserved of these recensions is the TS, named after Tittiri, a pupil of Yaska. It consists of 7 books or kandas, subdivided in chapters or prapathakas, further subdivided into individual sections (anuvakas). Some individual hymns in this Samhita have gained particular importance in Hinduism; e.g. TS 4.5 and TS 4.7 constitute the Rudram Chamakam, while 1.8.6.i is theShaivaite Tryambakam mantra. The beejas bhūr bhuvaḥ suvaḥ prefixed to the (rigvedic) Savitur Gayatri mantra are also from the Yajurveda. The Taittiriya recension of the Black Yajurveda is the shakha now most prevalent in southern India. Among the followers of this Shakha, the Apastamba Sutras are the common. The Taittiriya Shakha consists of Taittiriya Samhita (having seven kandas), Taittiriya Brahmana (having three kandas), Taittiriya Aranyaka (having seven prashnas) (See Aranyaka Literature), Taittiriya Upanishad (having three prashnas or vallis - Shiksha valli, Ananda valli and Bhrigu valli) and the Mahanarayana Upanishad. The Taittiriya Upanishad and Mahanarayana Upanishad are considered to be the seventh, eighth, ninth and tenth prashnas of the Aranyaka. The words prapathaka and kanda (meaning sections) are interchangeably used in Vedic literature. Prashna and valli refer to sections of the Aranyaka.
There is another Short tract apart from the above and that is commonly known as Ekagni Kanda which mainly consists of mantra-s used in the marriage and other rituals.

Thursday, August 26, 2010

జయ! విష్ణో! కృపాసింధో! జయతామరసేక్షణా!
జయలోకైక వరద! జయభక్తార్తి భంజన!
అనన్త మక్షరం శాంతం అవాఙ్మానస గోచరమ్‌|
త్వామామనన్తి పురుషంప్రకృతే: పరమచ్యుతమ్‌||
స్కాం. అ.38, శ్లో. 25-27;
''ఓ కృపానిధీ! పద్మదళే క్షణా! లోకైక భక్తవరప్రద! భక్తార్తి భంజన! జయము జయము. అనంతుడవు, నాశములేనివాడవు, శాంతు డవు, అవాఙ్మానస గోచరు డవు, చిదానంద స్వరూపుడ వైన నిన్నెరిగిన వారెవ్వరు? నీవు అణువుకంటే అణువు, స్థూలమైన వాటికంటే స్థూల మైనవాడవు, సర్వాంత ర్యామివి, ప్రకృతి కంటే గొప్పవాడవైన పురుషుడవని వేదాలు చెబుతున్నాయి.
వేదాంత సారరూపుడవు, అన్నింటిలోనూ లోపల, బయటా ఉన్నవాడవైన నిన్నీ మాయధీనమైన దేహం ధరిం చిన వారిలో ఎవరు వర్ణించగలరు? అతి భయంకరమైన నీ రూపాన్ని చూసి మేమందరం భయపడు తున్నాం. కాబట్టి శాంతరూపాన్ని ధరిం'' చమని వారంతా ప్రార్థించారు.
బ్రహ్మాది దేవతలీ విధంగా స్తుతించగా శ్రీమన్నా రాయణుడు అనుగ్రహించి మేఘ గంభీరమైన వాక్కుతో సాదరంగా ''భయంకరమైన ఈ రూపాన్ని వదలి ప్రియమైన శాంతరూపాన్ని ధరిస్తాను. కలత లేకుండా నన్ను దర్శించండి'' అని పలికి అంతర్థా నమై మరుక్షణంలోనే రత్నఖచితమైన దివ్య విమానంలో సుందరరూపంతో సాక్షాత్కరించాడు.
చంద్రబింబానన:శాంతో నీలోత్పలదలద్యుతి:|
సువర్ణ వర్ణవసనో రత్నభూషణభూషిత:|
శంఖచక్ర గదాపద్మ లసత్కరచతుష్టయ:|
తమాలోక్య రమాకాంతం
భూయోభూయో వవందిరే||
స్కాం. అ.38, శ్లో 33,34.
చంద్రబింబం వంటి ముఖం కలవాడు, శాంత స్వభావుడు, నల్లకలువ రేకులవంటి కాంతి కలవాడు, బంగారు రంగు వస్త్రం ధరించిన వాడు, రత్నాభరణాలను ధరించినవాడు, లక్ష్మీపతిని దర్శించి వారంతా సాష్టాంగదండ ప్రమాణాలునాచరించారు. బ్రహ్మాది దేవతలను వారి వారి అభీష్టానుసారం సంతోషపరచి వినయంతో, వినమ్రుడైన అగస్త్య మహర్షితో ''మునీంద్రా! నీవు నా కోసం చేసిన భయంకరమైన తపస్సు, వ్రతాలవల్ల చాలా కష్ట పడ్డావు. కాబట్టి నీవు కోరిన వరాలనిస్తాను. కోరుకో!'' అన్నాడు మహావిష్ణువు.
భగవంతుని మాటలు విన్న అగస్త్యుడు పులకిత గాత్రుడై నమస్కరించి ఇలా అన్నాడు.
''ప్రభూ! నేను చేసిన హోమాలు, ఆచరించిన తపస్సు, చదివిన చదువు అంతా నీ అనుగ్రహం వల్లనే సఫలమైంది. నిన్ను గురించే ధ్యానిస్తున నన్ను వెతుక్కుంటూ నీవే వచ్చావు. కాబట్టి ముల్లోకాల్లో నేను ఒక్కణ్ణ ధన్యుణ్ని. నీ అనుగ్రహం వల్ల నా మనోరథాలన్నీ ఈడేరాయి. మాధవా! ఎంత ఆలోచించినా నాకు పొందదగినదేమీ కనిపించడం లేదు. అయినా ప్రభూ! మానవ చాపల్యంతో నేను మీకు మనవి చేసుకుంటున్నాను.
'త్వత్పాదాంబుజయోర్భక్తం యేవం కురు నిరంత రమ్‌' - నీ పాదపద్మాలపై నిరంతరం భక్తి ఉండేలా అనుగ్రహించు. దేవతల ప్రార్థనతో, నేన చేసే విన్నపా న్నాలించు. ఈ పర్వత పార్శ్వంలోసువర్ణ ముఖి నది ఉంది. అది తనలో స్నానం చేసిన వారి పాపాలను పోగొడుతుంది. మీ కరుణా వీక్షణాలతో మీరా నదిని కృతార్థురాలిని చెయ్యండి. ఆ నదిలో స్నానం చేసి వేంకటాచలంపై ఉన్న మిమ్మల్ని సేవించే వారికి భుక్తి, ముక్తులను ప్రసాదించం'' డని ఇంకా ఇలా అంటున్నాడు అగస్త్యుడు.

k y v

'ఓరుగల్లు, పోరుగల్లు' అంటుంటారు. తెలుగు పౌరుషానికి, ఆత్మగౌరవానికి, కళల అభివృద్ధి రాయలెంతటివాడో ప్రతాపరుద్రుడు అంతటివాడే. కాకతీయ రాజులలో, రుద్రమ వీరనారి కాగా, ప్రతాప రుద్రుడు స్వయంగా యోధుడు. ఇక గణపతి దేవ చక్రవర్తి ప్రజాహిత పాలనలో ముందున్న వాళ్లు. తమ పాలనలో వ్యవసాయానికి, ఫలసాయానికి పెరెన్నిక గన్న 'పానేలు, రామప్ప, లక్నవరం, వంటి అతిపెద్ద తటాకాలు, వీరి పాలనలోనే నిర్మించారు. వీరు ఒకరిని మించి మరొకరు పౌరుషాన్ని ప్రదర్శించారు.
కాకతీయ ప్రభువు గణపతి దేవుడే ( క్రీ.శ. 1190) పాలనాదక్షుడుగా పేరుపొంది ప్రజ మన్ననల పొందినవాడు. రుద్రమ దేవి (క్రీ.శ. 1262) ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1289 -1329) వరకు పరిపాలించారు. కాకతీయ పరిశోధకుల అభిప్రాయం, అ.... చరిత్రలో నిలిచిపోయే పాలన అందించినారు.
వీరి కాలంలోనే, పాల్కురికిసోమన బసవ పురాణం -శ్రీనాథుని 'క్రీడాభిరామా' విద్యానాధుటి, ప్రతాపరుద్రయు, ఏకామ్రనాథుని, 'ప్రతాపరుద్రచరిత్ర' రచించారు. వాటి వల్ల మనకు చారిత్రక వాస్తవ పరిస్థితులు కొన్ని తెలుస్తాయి. నాడు గ్రామదేవతలు, ఏకవీర, నేటి 'ఎల్లమ్మ, రేణుక ప్రతిరూపంగా పూజించారు, మతసామరస్యం వెల్లివిరిసింది.
కులముదైవతంబు గురిజాల గంగాంబ, కలని పోతులయ్య, అనే పద్యం వల్ల గంగాంబ (గంగమ్మ) పోతులయ్య (పోతురాజు కావచ్చు) పూజలందుకున్నారని భావించాలి.
జానపద కళాకారులుండేవారని ''పరుశురాముని కథలెల్ల పౌడిపాడె'' పద్యపాదం వల్ల ''బవనీల చక్వర్తి'' అనటం బ్రెయిండ్లవాళ్లు ఈ గాథలు పాడేవాళ్లని తెలుస్తుంది. 'కాకతమ్మను పూజించేవాళ్లు' ఈ దేవత పేరనే, వీరి వంశం కాకతీయ వంశంగా పరిగణించారని గమనించాలి. 'తమ్మళ్లు' పూజారులుగా ఉండేవారని బసవ పురాణం చెబుతుంది.
ఆయుధాలు: రాగి, ఇత్తడి, కంచు వంటి వాటితో చేసుకునేవారు.
రాగి, ఇత్తడి, కంచుపెట్టి చేసినట్టి బిరుదులు కలవు'' అని ప్రతాపరుద్రయా పేర్కొంది.
కాకతీయ ప్రభువులు, మువ్వురు, అరివీరభయంకరులే పది లక్షల సైన్యం సమకూర్చుకున్నారట. ఓరుగల్లు కోట పటిష్టంగా ఉండేది. నేటి నాటి ఆనవాళ్లున్నాయి. ఇక్కడి సుప్రసిద్ధమైన ''కాకతీయ ద్వారం'' నాటి సాంఘిక, రాజకీయ జీవనాన్ని ప్రతాపరుద్ర చరిత్ర వివరిస్తుంది. అయితే ఇందులోని కొన్ని విషయాలు వాస్తవం కాదని చరిత్రకారుల వాదన. అయితే గ్రంథం చాలా గ్రంథాలకు ప్రేరణగా మాత్రం నిలిచిపోయింది.
కాకతీయ వంశానికి ముందు పాలకుల గురించి ఈ గ్రంథం వివరిస్తుంది. అంతేకాదు కాకతీయ పాలకులలో మూల పురుషులను వర్ణిస్తుంది.
''(విభువనైక మల్లునకు కాకతిదేవి వరప్రసాదంబున కాకతిప్రోలరాజను నొక్క సుతుడు జన్మించెను'' -అని పూర్వవృత్తాంతం వివరించాడు. ఏకామ్రనాథుడు ఈయనే, (పోలరాజు) 'ఓరుగల్లు పురం' నిర్మించాడని. ''శుభక్రయనామ సంవత్సర కార్తీక మఖ, గురువారం రోహిణి నక్షత్రంబున ఓరుగల్లు పట్టమంబు గట్టిరి'' అని విథి, వార, నక్షత్రాలతో సహా మనకు అందించాడు. శాలివాహన శకం 1059 -లో గణపతి దేవుడు సింహనాథీశుడయ్యడని చెబుతాడు.
ఈయన, ఓరుగల్లుకు యోజన దురంలో, ఓ మహాతటాకాన్ని నిర్మించాడని దానికి ఈశాన్యభాగంలో షణపురంబన పురాకట్టించెను'' నేటికి, స్టేషన్‌గణపురం -గణపురం చెరువు ఉన్నాయి.
గణపతి దేవుని ఆరాధ్యం దేవత 'పద్మాక్షి' ఈ మహాతల్లి పేర దేవాలయం గుట్ట, హనుమకొండ వద్ద చూడవచ్చు. ఈయన నిర్మాణమే, అని భావించాలి. అయితే ఈ దేవాలయం సురవరం వారు పేర్కొన్నారు.
రుద్రమ
కోటలు కట్టించింది, నీటి సరఫరా కావించింది. సత్రాలు నిర్మించింది. ఐదువేల విప్రులకు వివాహాలు జరిపించింది. కాకతమ్మకు జాతరలు కొలుపులు నిర్వహించేదట. మొగిలివరష (నేడుంది) ఏకవీరదేవికి, మైలారపు (నేడుంది) దేవునికి, మహోత్సవాలు చేయించింది. వేయి రుద్ర నగరాలు తన పేర నిర్మించిందట. ఈమె కుమార్తె 'ముమ్మమ్మ, కుమారుడే ప్రతాపరుద్రుడు'
''శివదేవయ్యతో బాలుడైన ప్రతాపరుద్రునికి విభూతి ధరింపచేసిందని చెప్పుటవల్ల కాకతీయ ప్రభువుల్లో వీరు శైవులని తెలుస్తుంది. హనుమకొండలోని వేయిస్తంభాల మంటపంలో ఎత్తైన శివలింగం నేటికి చూడవచ్చు. -ఇది శివాలయమే.
ప్రతాప రుద్రుడు (1215 -1282) -దిగ్విజయయాత్రలు చేసి, వింధ్య వరకు రాజ్యాన్ని విస్తరింపచేశాడు. ఇతని కాలంలో కులవృత్తులు అభివృద్ధిలోకి వచ్చాయి. పద్మనాయకులు, విశ్వకర్మలు, వేపులు, ఈడుగలు, మేదరులు, కాక చిత్తరువులు వేసేవాళ్లు విడిగా ఉండేవారని తెలుస్తుంది. బెస్తలు -రాజకులు ఉండేవాళ్లు వర్షాలు కురవాలి, శైవస్తోత్రాలు పఠించి, ఉవాస దీక్ష ఉండేవాడట. ఆయన భక్తిమెచ్చి శివుడు బాగీరథ జలాలతో ఓ ప్రాంతంలో అమరవర్షం కురిపించాడట. ఇదే ప్రస్తుతం -'కాశీబుగ్గ' పేర ఉన్న ఊరు కావచ్చు.
ఈ మువ్వురి పాలనలోనే శిల్ప, చిత్రకళలు, అభివృద్ధిలోకి వచ్చి, కాకతీయ ప్రభువులు కళానిధులన్న ప్రశంస పొందారు. వీరి ఖ్యాతికి నిదర్శనం, వరంగల్‌కు సుమారు నలబై మైళ్ల దూరంలోని రామప్పదేవాలయాలు -వీటిని కాకతీయుల సామంతరాజు రుద్రసేనాన్ని నిర్మించాడని చరిత్ర కారుల అభిప్రాయం. ఈ దేవాలయంలోని మనోహర శిల్పాల్లో 'నాగిని' శిల్పం, నల్లరాయిపై చెక్కినది. చూపరులకు ఆనందం కలిగిస్తుంది. ఈ దేవాలయంపై ఏకంగా కవులు పద్యాలు కవితలు అల్లగా, ఈ గుడిలోని కృత్యరీతుల ఆధారంగా ప్రముఖ నర్తకులు, నట రాజరామకృష్ణ 'పేరిణి శివతాండవ' నృత్యరూపకమే నిర్మించాడు. వీరికి మూలం, జాయపనసేనాని, నృత్తశాస్త్ర, ఆధారంగా ఈ శిల్ప నిర్మాణం జరిగిందని చెబుతారు. ఇంకా, మహబూబ్‌నగర్‌, సూర్యపేట ప్రాంతాల్లోని శివాలయాలు వీరి కాలంలో నిర్మించినవేనట. నాడు సామాన్యుల ఇండ్లలోకూడా గోడలపై చిత్రాలు చిత్రించేవారట. ఇళ్లు అందంగా ఆలంకరించుకొనేవారని. క్రీడాభిరామంలో ఆధారాలున్నాయి. పట్టువస్త్రాలకు పెట్టింది పేరు 'బసవపురాణం' ఇందులోని ఇరువై రకాల వస్త్రాల పేర్లు ప్రస్తావించింది. సన్నని వస్త్రాలు ఉండేవని, వాటి విలువ ఎక్కువని మార్కొవోలో అను యాత్రికుడు పేర్కొన్నాడు. ఈ విధంగా కాకతీయ ప్రభువులు కళా రంగంలోను, పాలనారంగంలోను, ప్రసిద్ధి 
పొందారు. నేటి తరానికి, ఈ మహామహులు ఉత్సవాలు జరిపి గుర్తుచేయాలి. అది ప్రభుత్వధర్మం

Saturday, August 21, 2010

dayyamante meku bhayama

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖర్కోన్ సమీపంలోని బైడా గ్రామానికి చెందిన ఐదుగురు గ్రామస్తులు తెలియని వ్యాధి బారిన పడి ఉన్నట్లుండి మరణించారు. అయితే వీరి చావుకు కారణాలు తెలియని గ్రామస్తులు... స్థానిక మంత్రగాడిని సంప్రదించారు. వీరి చావుకు ఒ దెయ్యం కారణమని అతడు చెప్పాడు. పైగా, సరైన చర్య తీసుకోకపోతే ఆ దెయ్యం ఇతరులను కూడా పట్టి పీడిస్తుందని ఆ మంత్రగాడు హెచ్చరించాడు. దీంతో బెంబేలెత్తిపోయిన గ్రామస్తులు అతనిని దెయ్యం బెడద వదిలించమని అభ్యర్థించారు. దీంతో అతను దెయ్యాల నుంచి ఊరు బయటపడే మార్గం చెప్పాడు. 

గ్రామంలో దెయ్యం వచ్చి చేరిందని చెప్పిన ఆ మాంత్రికుడు ఆ గ్రామానికి సంబంధించని ప్రజలను వెంటనే ఊరినుంచి వెళ్లిపోవలసినదిగా ఆదేశించాడు. మిగిలిన గ్రామస్తులు తాను ఊరి గుడిలో చేపట్టే పూజా కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని హుకుం జారీ చేశాడు. 


చిట్టచివరకు గ్రామం నుంచి దెయ్యాన్ని పారదోలే ప్రక్రియ ప్రారంభమైంది. మంత్రగాడు విచిత్రమైన చేష్టలు మొదలెట్టాడు. ఇతరులు చూడగానే భయంతో కంపించిపోయే రకం బట్టలు ధరించి, ఆ ఊరు చుట్టూ పాలు పోసి గీత గీశాడు. చివరగా ఆ ఊరునుంచి దెయ్యాలను వదలగొట్టేశానని ప్రకటించేశాడు. దీంతో గ్రామస్తులు అతడిని పొగడటం మొదలెట్టారు.
WD


మానవ స్వభావమే అంత. తనకు తెలియని, తనకు అర్థంకాని విషయాల వద్దకు వచ్చేసరికి మనిషి తప్పనిసరిగా వాటికి అతీత శక్తులతో ముడిపెట్టడం మొదలెడుతాడు. అయితే దీన్ని ఒక అవకాశంగా తీసుకుని స్వప్రయోజనాలకోసం ఉపయోగించుకునే వారు ఎక్కడైనా సరే తయారై ఉంటారు. అమాయకుల నమ్మకాలను వీరు తమకు అనువుగా మలుచుకుంటారు. ఒక్కోసారి ఇది ఇలాంటివారికి పెద్ద ఆదాయవనరుగా మారుతుంది కూడా.

ఇంతకూ.. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు... ఇలాంటి విషయాలను మీరు నమ్ముతున్నారా... మీ అభిప్రాయం మాకు తప్పక రాయండి..

డి


WD PhotoWD
గోవింద నామ స్మరణం సర్వపాపహరణం. ఏడుకొండల వాడా, వెంకటరమణా, గోవిందా, గోవిందా అని పిలుచుకుంటూ భక్తులు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకుంటారు. స్వామివారి దర్శనం క్షణ కాలం లభించిన కాలం, జన్మ ధన్యమైపోయిందన్న భావనతో భక్తులు వారి స్వస్థలాలకు చేరుకుంటూ ఉంటారు. సైన్సులో పేర్కొన్న గురుత్వాక్షరణ శక్తిని మించిన ఆధ్యాత్మిక శక్తితో మూర్తీభవించిన దైవ శక్తిగా మహావిష్ణువు మరో అవతారంగా తిరుమలలో వెలసిన శ్రీవారిని దర్శించేందుకు వస్తున్న భక్తుల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి 50,000 మంది భక్తులు వస్తుంటారు. పర్వదినాలు, దేవాలయ ఉత్సవాల సమయంలో భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. 

స్థల పురాణం:
ఏడు పడగల ఆదిశేషుని పోలి ఉండే రీతిలో అగుపించే ఏడు కొండలలో ఒకటైన వెంకటాద్రి పర్వతంపై స్వామి అవతరించారు. ఒకానొక పురాణాన్ని అనుసరించి క్రీస్తు శకం 11వ శతాబ్దంలో జన్మించిన రామానుజాచార్యులవారు ఏడు కొండలను ఎక్కుతుండగా శ్రీనివాసునిగా పిలవబడే శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ఆయనను ఆశీర్వదించినట్లు చెప్పబడింది. స్వామి ఆశీర్వాదంతో 120 సంవత్సరాలు జీవించిన రామానుజాచార్యులవారు స్వామి వారి లీలలను ప్రపంచానికి చాటి చెప్పారు. వైకుంఠ ఏకాదశినాడు స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. అందుకు అనుగుణంగా ఆరోజు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలేశుని దర్శించుకుని మోక్షమార్గాన్ని ప్రసాదించమని వేడుకుంటారు. 

దేవాలయ చరిత్ర: 
దేవాలయ చరిత్రను పరిశీలించినట్లయితే... కాంచీపురాన్ని పరిపాలిస్తున్న పల్లవరాజులు క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని పునరుద్ధరించినట్లు
WD PhotoWD
చెప్పబడింది. కానీ 15వ శతాబ్దంలో విజయనగర రాజుల పాలన వరకు కూడా దేవాలయం ప్రాచుర్యం పొందలేదు. వారి పాలనలో దేవాలయం అత్యంత ప్రాచుర్యం పొందింది. అనంతర కాలంలో హాతీరామ్‌జీ మఠానికి చెందిన మహంత్‌లు దేవాలయ నిర్వహణ బాధ్యతలను చూసుకునేవారు. 

తరువాత మద్రాసు రాష్ట్రం 1933లో స్వయంప్రతిపత్తి గల ఒక పాలకవర్గాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పేరిట ఏర్పాటు చేసింది. తదనంతర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ధర్మకర్తలతో పాలక మండలిని ప్రభుత్వం నెలకొల్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఒక కార్యనిర్వహణాధికారి దేవాలయ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు.
డి

భారతదేశపు అత్యంత పవిత్రమైన గంగా నదీ తూర్పు పరివాహక ప్రాంతంలో కొలువుదీరి ప్రపంచంలోనే అతిపురాతనమైన నగరంగా పేరొందిన వారణాసి భారతదేశపు సాంస్కృతిక రాజధానిగా భాసిల్లుతోంది. వారణాసి నగరం నడిబొడ్డులో నెలకొన్న కాశీ విశ్వనాథ దేవాలయం శైవ జ్యోతిర్లింగాలలో ఒకటిగా భక్తుల నీరాజనాలను అందుకుంటోంది. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కాశీ విశ్వేశ్వర దేవాలయం సంప్రాప్తించుకుంది. 

స్త్రీ పురుషులు, పిల్లలు వృద్ధులు అనే తారతమ్యాలుకు చోటు లేకుండా, కులమతాలకు అతీతంగా ఎవరైనా కావచ్చు వారాణాశిని సందర్శించి గంగా నదిలో స్నానం చేసినట్లయితే మోక్షాన్ని పొందుతారని హిందూ పురాణేతిహాసాలు పేర్కొంటున్నాయి. కనుకనే జీవితకాలంలో ఒక్కసారైనా కాశీని సందర్శించాలనేది హిందువుల జీవితేచ్చ. 

ధార్మిక ప్రాధాన్యత 
భూగోళం అవతరించిన సమయంలో తొలి కాంతి కిరణం కాశీపై పడింది. అప్పటి నుంచి జ్ఞానం మరియు ఆధ్యాత్మిక అంశాల నెలవుగా పుణ్య క్షేత్రమైన కాశీ పేరుగాంచింది. పురాణాలను అనుసరించి అనేక సంవత్సారాలు ప్రవాసంలో గడిపిన పరమశివుడు వారాణాసికి విచ్చేసి తన నివాసంగా మార్చుకున్నాడని ప్రతీతి. పది అశ్వాలతో కూడిన రథాన్ని దశాశ్వమేథ ఘాట్‌కు పంపడం ద్వారా బ్రహ్మదేవుడు బోళాశంకరునికి స్వాగతం పలికాదు 

Friday, August 13, 2010

mana gurunchi

ఈ రోజు శ్రవణ శుక్రవారం చాలా చోట్ల ఇళ్ళల్లో పూజలు చేసుకుంటారు .అది
మామూలే కాని కొన్నిచోట్ల   వేద పారాయణం చేస్తారు .  వాటి మధ్య నేను కొత్తగా బ్లాగ్ లోకి వేదం లో విషయలతో ఆడుగు పెడుతున్న మీ అందరికి తెలియని విషయాలు తెలియచేయటమే నా ముఖ్య ఉద్దేశ్యం

Vedha mantra:

Vedha mantra:

Vedha mantra:

Vedha mantra: